103 ఎకరాల్లో ఎపీ కొత్త అసెంబ్లీ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీయే 43వ అథారిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆ వివరాలను వెల్లడించారు. ట్రంక్ రోడ్లు, లేఅవుట్లు, ఐకానిక్ బిల్టింగులకు సంబంధించి రూ.24 వేల 276 కోట్ల పనులకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. కొత్త అసెంబ్లీని 103 ఎకరాల్లోని 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు ప్రజలకు ప్రవేశం కల్పించి టవర్ పైనుంచి అమరావతి సిటీ మొత్తం […]
అమరావతిలో చంద్రబాబు సొంతిల్లు
నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రెండవసారి పనిచేస్తున్నారు. అయినా ఇప్పటివరకు ఆయన ఏపీలో సొంతిల్లు సమకూర్చుకోలేదు. అమరావతిలోని ఉండవల్లి కరకట్టపై పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్కి చెందిన అతిథి గృహాన్ని తన నివాసంగా మార్చుకుని ఏడేళ్లుగా అక్కడే ఉంటున్నారు. దీనిపై చాలా విమర్శలు, వివాదాలు ఉన్నాయి. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నా ఏపీలో ఇల్లు కట్టుకోలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అమరావతిలో సొంతిల్లు ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇటీవల అమరావతిలో ఇంటి స్థలం కొనుగోలు చేశారు. రాజధానిలోని వివిధ […]