పార్సిల్లో డెడ్ బాడీ.. షాక్ తిన్న మహిళ
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలో డెడ్బాడీ కలకలం రేపింది. ఆ డెడ్బాడి పార్శిల్లో రావడంతో అంతా భయపడిపోయారు. ఉండి మండలం యండగండిలో తులసి అనే మహిళకు ఓ పార్శిల్ వచ్చింది. అందులో ఎలక్ట్రిక్ పరికరాలు ఉన్నాయంటూ పార్శిల్ తెచ్చిన వ్యక్తి చెప్పి.. ఇచ్చి వెళ్లిపోయాడు. కాసేపు ఆగిన తర్వాత పార్శిల్ ఓపెన్ చేసిన తులసి కాళ్లు చేతులు వణికిపోయాయి. పార్శిల్లో కుళ్లిన డెడ్బాడీని చూసిన తులసికి ఏం చేయాలో అర్థం కాలేదు. అందర్నీ పిలిచి చూపించింది. […]