Andhrabeats

షాకింగ్‌ : కుక్కను వేటకొడవళ్లతో నరికి చంపారు

తిరుపతి నగరంలోని ఫిష్‌ మార్కెట్‌ ఎదురుగా ఉన్న స్కావెంజర్స్‌ కాలనీలో ఓ పెంపుడు శునకాన్ని అదే కాలనీకి చెందిన ఇద్దరు వేటకొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపేశారు. కాలనీలో నివాసముంటున్న లావణ్య కొన్నేళ్లుగా శునకాన్ని పెంచుకుంటోంది. శుక్రవారం తిరుచానూరు పంచమి సందర్భంగా ఆమె గుడికి వెళుతూ శునకాన్ని ఇంటి వద్దే వదిలి వెళ్లింది. ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన ఇద్దరు వేటకొడవళ్లతో అత్యంత కిరాతకంగా ఆ మూగజీవి ప్రాణం తీశారు. రోడ్డుపై వెళుతున్న వారిని చూసి […]