Andhrabeats

తీరం దాటినా వణికిస్తున్న ఫెంగల్ తుఫాను

పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిన ఫెంగల్ తుఫాన్ ఇంకా తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. ఆదివారం సాయంత్రానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి వద్ద కొనసాగుతోంది. మాములుగా అయితే తీరం దాటిన 2, 3 గంటల్లో ఏ తుఫాను అయినా బలహీనపడుతుంది. కానీ ఫెంగల్ తుఫాను తీరం దాటి 5, 6 గంటలైనా బలహీనపడకుండా స్థిరంగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ  రానున్న కొద్ది గంటలలో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం […]