ఐదు రకాల బస్సుల్లోనే ఉచితం

ఎన్నికల హామీ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్ వ్యక్తులు స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చని, ముఖ్యంగా తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయవచ్చని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఏడాది రోజుల తర్వాతే ఈ హామీని అమలు చేస్తున్నారు. 2025 ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ప్రారంభం కానుంది. ఐదు కేటగిరీలకే పరిమితంప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఈ ఉచిత […]