Andhrabeats

మనీ లాండరింగ్ కేసులో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు – టాలీవుడ్‌లో కలకలం

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు మనీలాండరింగ్‌ (Money Laundering Case) కేసులో ఆరోపణలు ఎదుర్కోవడం సంచలనం రేకెత్తిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్‌లకి చెందిన రూ.100 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ED (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) ఆయన్ను ప్రశ్నించనుంది. ఏప్రిల్‌ 28న మహేష్‌ బాబు హైదరాబాద్‌లో ED ముందు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి. ఈ వార్త “Telugu Cinema” అభిమానులను షాక్‌లో ముంచెత్తింది. కేసు ఏమిటంటే? రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు సురానా గ్రూప్, […]