రెడ్బుక్ తెరవగానే కొందరికి గుండెపోటు వచ్చింది : లోకేష్

రెడ్బుక్ తెరవగానే కొందరికి గుండెపోటు వచ్చిందని, కొంతమంది బాత్రూమ్లో జారిపడ్డారని ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన టీడీపీ 43వ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ మరో 40 ఏళ్లు టీడీపీ జెండాను రెపరెపలాడిస్తామన్నారు. గల్లీ రాజకీయాలు చూశామని, ఢిల్లీ రాజకీయాలు శాసించామని, క్లైమోర్ మైన్స్కే భయపడలేదని, కామెడీ పీస్లకు భయపడతామా అని ప్రశ్నించారు. ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా గెలుపు మనదేనని చెప్పారు. మూడు పర్యాయాలకు […]