Andhrabeats

భారత్‌ ధ్వంసం చేసిన 9 ఉగ్రస్థావరాలు ఇవే

  అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ లోపు ఉన్న స్థావరాలపై టార్గెట్‌ చేసి భారత్‌ సైన్యం ధ్వంసం చేసింది. ఈ అపరేషన్ కి సింధూర్ అని పేరు పెట్టారు. ధ్వంసమైన ఉగ్ర శిబిరాలు.. 1. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్‌పూర్‌లో ఉన్న జైషే మహ్మద్  ప్రధాన కార్యాలయం 2. మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ దూరంలో ఉన్న లష్కరే క్యాంప్‌ 3. సరిహద్దు నియంత్రణ రేఖ పూంఛ్‌- రాజౌరీకి 35 […]

22 గంటలు కాలి నడకన వచ్చి : పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు

Phahalgam terror attack

పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు దాడికి సంబంధించి సంచలన విషయాలను వెల్లడించాయి. ఇందులో ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు, ఒక స్థానిక ఉగ్రవాది పాల్గొన్నట్టు గుర్తించాయి. ఫోరెన్సిక్ నివేధికల ఆధారంగా దాడి కోసం కే 47, ఎం4 తుపాకులు వాడినట్టు నిర్ధారించాయి. ఉగ్రవాదులు అత్యంత క్లిష్టమైన హిమాలయ పర్వతాలు, పహల్గామ్ అడవుల్లో నుండి 22 గంటల పాటూ కాలినడకన వచ్చినట్టు గుర్తించాయి. కొకెర్నాగ్ అడవుల నుండి బైసరన్ లోయకు వచ్చేందుకు కష్టతరమైన […]

పహల్గామ్ ఉగ్రదాడి: ఆశ్చర్యపరిచే నిజాలు

  జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో బైసరన్ వ్యాలీలో 2025 ఏప్రిల్‌లో జరిగిన ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ దాడి సాధారణ ఉగ్రవాద చర్యగా కనిపించడం లేదు. దేశాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో మత కల్లోలాలు పెంచే విధంగా ఉగ్రవాదులు వ్యవహరించారు. పర్యాటకుల్లో కేవలం హిందువులను మాత్రమే ఎంచుకుని, వారి పేర్లు తెలుసుకొని,  వారి ఐడి కార్డులను చూసి ఆ తర్వాతే కాల్చి చంపారు. ముస్లింలను మాత్రం వదిలివేశారు. దీన్నిబట్టి భారతదేశంలో మతకొల్లోలాలను సృష్టించడమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు […]