Andhrabeats

ఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న భూముల విలువ

ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి భూముల రిజిస్ట్రేషన్‌ విలువలు పెరుగుతాయని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. ఏఏ ప్రాంతంలో ఎంతెంత పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనే అంశాలపై పూర్తి నివేదికను జనవరి 15వ తేదీ కల్లా ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖపై తాడేపల్లి ఐజీ కార్యాలయంలో సోమవారం  మంత్రి అనగాని సత్యప్రసాద్‌ సమీక్ష నిర్వహించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి రెవెన్యూ అవసరమని […]