Andhrabeats

తిరుమలలో 10 రోజులు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలు లేవు

వైకుంఠ ద్వార‌ ద‌ర్శ‌నాల నేప‌థ్యంలో తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌కు ప‌ది రోజుల పాటు ఎలాంటి సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వ‌ని తెలిపింది. అంతేగాక ప్రోటోకాల్ ప్ర‌ముఖులు స్వ‌యంగా వ‌స్తేనే బ్రేక్ ద‌ర్శ‌నాలు ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించింది. వైకుంఠ ద్వార‌ ద‌ర్శ‌నాల్లో సామాన్య భ‌క్తుల‌కు అధిక ప్రాధాన్యత‌ ఇవ్వాల‌నే ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు టీటీడీ ఈఓ శ్యామ‌ల రావు వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఈరోజు డ‌య‌ల్ […]