Andhrabeats

యనమలది తిరుగుబాటేనా ?

యనమల లేఖాస్త్రం టీడీపీని కలవరపెడుతోంది. కాకినాడ సెజ్‌ పేరుతొ బీసీ (మత్స్యకారుల)ల సాగులో వున్న వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం లాక్కొని ‘కమ్మ‘ పారిశ్రామిక వేత్తలకు దారాదత్తం చేసిందని యనమల ఆరోపించారు. కమ్మలు అంటే బాబు సామాజికవర్గమని వేరే చెప్పక్కర్లేదు. దీనర్థం చంద్రబాబుపైన ఉరుములు లేకుండా మెరుపుదాడి చేయడమే. నిజానికి గత కాంగ్రెస్‌ (వైఎస్సార్‌) హయాంలోనే సెజ్‌ కోసం భూసేకరణ జరిగింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు కూడా గడవకముందే యనమల తమ ప్రభుత్వాన్నే బీసీ […]