NEWS
అమరావతి కరకట్టపై కొత్త బ్రిడ్జి
రాజధాని నగరంలో ఉండవల్లి పరిధిలోని కొండవీటివాగు స్లూయిస్ వద్ద రెండు లైన్లతో వంతెన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రూ.55.58 కోట్లను కేటాయించింది. ఈ మేరకు అమరావతి
టీఆర్పీల కోసం రూ.100 కోట్ల లంచం
మీడియా నీతులు చెబుతుంది. కానీ పాటించదు. ఆ విషయం మరోసారి నిరూపితమవుతోంది. టీవీ చానళ్లకు ప్రకటనలు బార్క్ రేటింగ్స్ ను బట్టి వస్తాయి. అందుకే చానెళ్లు ఆ
డ్రై సిటీస్.. ప్రపంచాన్ని హెచ్చరిస్తున్న నీటి కొరత
ప్రపంచ నీటి సంక్షోభం ఇక పర్యావరణ నిపుణులు మాత్రమే మాట్లాడే విషయం కాదు. ఇది ఇప్పుడు 21వ శతాబ్ధాన్ని నిర్ణయించే అతి పెద్ద సివిలైజేషనల్ ఛాలెంజ్గా మారింది. మెగాసిటీల
ఐబొమ్మ రవి: ఒకే ఒక్క వ్యక్తి అంత పెద్ద పైరసీ సామ్రాజ్యం ఎలా నిర్మించాడు?
ఒక్కడే. ఒక్కడు మాత్రమే. ఫోన్ ఒకటి, ల్యాప్టాప్ ఒకటి, ఇంటర్నెట్ కనెక్షన్ ఒకటి… ఇవే ఆయుధాలతో ఇమ్మడి రవి అనే 39 ఏళ్ల యువకుడు తెలుగు సినిమా
తెరుచుకున్న శబరిమల ఆలయం*
ఆదివారం సాయంత్రం ప్రారంభ పూజను ఆలయ ప్రధాన పూజారి అరుణ్ కుమార్ నంబూద్రి నిర్వహించారు. ఆచారబద్ధంగా పూజ ప్రారంభమైన తర్వాత శ్రీకోవిల్ (గర్భగుడి) నుంచి తీసుకువచ్చిన జ్వాలను
AP ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026
ఫిబ్రవరి 23న మొదటి సంవత్సరం 2nd లాంగ్వేజ్ పేపర్ - Iఫిబ్రవరి 24న రెండో సంవత్సరం 2nd లాంగ్వేజ్ పేపర్ - IIఫిబ్రవరి 25న మొదటి సంవత్సరం
రుణాల మీదే జీవనం? ఆంధ్రప్రదేశ్లో ఉరకలెత్తుతున్న లోన్ కల్చర్
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. ప్రభుత్వ అప్పులు, కుటుంబాల వ్యక్తిగత రుణాలు, పడిపోతున్న పొదుపులు—all కలిసి రాష్ట్రాన్ని ప్రమాదకర దిశలోకి నెడుతున్నాయని తాజా నివేదికలు
విశాఖపట్నం కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ – భారతదేశంలోనే పొడవైన కాంటిలివర్ స్కైవాక్
విశాఖపట్నంలోని కైలాసగిరి హిల్స్ వద్ద ఏర్పాటు చేసిన గ్లాస్ బ్రిడ్జ్ (కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్) దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకుంటున్న ప్రధాన ఆకర్షణగా మారింది. ఇది భారతదేశంలోనే అత్యంత పొడవైన కాంటిలివర్ గ్లాస్
ఐవీఎఫ్ ఫెయిల్.. తల్లీ బిడ్డలు మృతి.. భర్త ఆత్మహత్య
కట్టుకున్న భార్య, త్వరలో బయటకు రావాల్సిన కవల పిల్లలు ఇద్దరు ఇక లేరన్న వార్తను భర్త తట్టుకోలేకపోయాడు. దీంతో ఆత్మహత్య చేసుకున్న విషాదకరమైన ఘటన శంషాబాద్లో చోటుచేసుకుంది.
కోటి నామాలు రాస్తే కుటుంబంతో సహా వెంటనే బ్రేక్ దర్శనం
యువతలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సనాతన ధర్మంపై అనురక్తిని కల్పించడమే లక్ష్యంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రామకోటి తరహాలో గోవింద కోటిని ప్రవేశపెట్టింది. గోవింద కోటి