READ MORE

ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా రాయపాటి శైలజ
ఏపీ ప్రభుత్వం వివిధ కీలక సంస్థలు, కార్పొరేషన్లు, బోర్డులు, కమిషన్లకు నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా డా. రాయపాటి శైలజ (అమరావతి,

పాక్ను డ్రోన్లన్నింటినీ కూల్చేశాం
భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ చేసిన దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు కేంద్రం తెలిపింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్

14 మందిని చంపి వీర మరణం : శోక సంద్రంలో జవాన్ మురళీ నాయక్ కుటుంబం
ఏపీకి చెందిన యువ ఆర్మీ జవాన్ ఎం మురళీ నాయక్ వీరోచితంగా పోరాడి వీర మరణం పొందాడు. నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ బలగాల కాల్పుల్లో శుక్రవారం

భారత్ ధ్వంసం చేసిన 9 ఉగ్రస్థావరాలు ఇవే
అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ లోపు ఉన్న స్థావరాలపై టార్గెట్ చేసి భారత్ సైన్యం ధ్వంసం చేసింది. ఈ అపరేషన్ కి సింధూర్ అని పేరు

22 గంటలు కాలి నడకన వచ్చి : పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు
పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు దాడికి సంబంధించి సంచలన విషయాలను వెల్లడించాయి. ఇందులో ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు, ఒక స్థానిక

35 ఏళ్ల తర్వాత కశ్మీర్ లోయలో తీవ్ర నిరసనలు
పహల్గామ్ పర్యాటకుల హత్యలపై కశ్మీర్ లోయలో తీవ్ర నిరసనలు, బంద్ సివిల్ సొసైటీ, వ్యాపారులు, ఉద్యోగులతో సహా అన్ని వర్గాల భాగస్వామ్యం పర్యాటక ఆధారిత ఆర్థిక

సివిల్స్ టాప్-10 ర్యాంకర్లు వీరే
అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్ - 2024 తుది ఫలితాలు వచ్చేశాయి. ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసింది.

మొబైల్కు దూరం.. రోజుకు 9 గంటల చదువు
ఒడిశాకు చెందిన 17 ఏళ్ల ఓం ప్రకాశ్ బెహెరా JEE మెయిన్స్ 2025లో ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. జనవరి సెషన్లో

DSC డోర్ ఓపెన్.. మీ జర్నీకి ఇదే మొదలు : 16,347 ఖాళీలతో DSC 2025:
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉపాధ్యాయ నియామకాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది ఆశావాదులకు DSC (డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ) 2025 నోటిఫికేషన్ ఒక కొత్త ఆశాకిరణంగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం

సీనియర్ ఐఏఎస్ సిసోడియాపై వేటు
సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సిసోడియాకు కూటమి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు ఆశిస్తున్న ఆయనకు ఉన్న కీలకమైన పోస్టును