ఇటీవల అస్వస్థతకు గురై కోలుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న మంత్రి.. అనంతరం తాడేపల్లి ప్రాతూరులోని వంగవీటి రాధా ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వంగవీటి రాధాకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
వంగవీటి రాధాను పరామర్శించిన నారా లోకేష్
RECENT POSTS
-
అమరావతిలో కొత్త ల్యాండ్ పూలింగ్: ప్రభుత్వం చెప్పేదేంటి? వాస్తవాలేంటి?
-
చమురు మీద దురాశ.. సార్వభౌమత్వంపై దాడి
-
తప్పుడు రిజిస్ట్రేషన్లు ఇక అంత ఈజీ కాదు
-
ఇండిగో సంక్షోభం – అసలు కారణం ఇదే -
అమరావతి కరకట్టపై కొత్త బ్రిడ్జి -
టీఆర్పీల కోసం రూ.100 కోట్ల లంచం -
డ్రై సిటీస్.. ప్రపంచాన్ని హెచ్చరిస్తున్న నీటి కొరత -
ఐబొమ్మ రవి: ఒకే ఒక్క వ్యక్తి అంత పెద్ద పైరసీ సామ్రాజ్యం ఎలా నిర్మించాడు? -
తెరుచుకున్న శబరిమల ఆలయం* -
AP ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026




