హైదరాబాద్ కు చెందిన సాగి వెంకట నరసింహ రాజు(54) కి విజయవాడ లోటస్ సెక్టర్-1 పృద్వి అపార్ట్మెంట్ లో ప్లాట్ ఉంది. యనమలకుదురు ప్రాంతానికి చెందిన మహ్మద్ రఫీ. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు కావడంతో కలిసి మద్యం సేవించారు. మాట మాట పెరగడంతో మహ్మద్ రఫీ, వెంకట నర్సింహ రాజుని కత్తెరతో పొడవబోయాడు. రాజు తప్పించుకుని తన వద్దనున్న టవల్ తో రఫీ మెడకు వేసి నులిమాడు. దీంతో రఫీ మృతి చెందాడు. ఘటనపై పోలీసులకు నరసింహరాజు ఫోన్ చేయడం విశేషం. తన స్నేహితుడు చావుకు తానే కారణమయ్యానంటూ కన్నీరుమున్నీరయ్యాడు. రఫీ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఎందుకు చంపాడో వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్తున్నారు.
మద్యం మత్తులో స్నేహితుణ్ణి చంపేశాడు

RECENT POSTS
-
ఇరాన్ ‘దౌత్య’ విజయం.. ట్రంప్ వెనక్కి తగ్గారా? -
కోడింగ్ రాదా? ఫర్వాలేదు.. సాఫ్ట్వేర్ రంగంలో కొత్త సెన్సేషన్ 'వైబ్ కోడింగ్' -
హైవే 'హారర్': 3 సెకన్ల నిద్ర.. 100 మీటర్ల మృత్యు యాత్ర -
నియోజకవర్గాల పునర్విభజన : ఏ జిల్లాకు ఎన్ని సీట్లు? ఎక్కడెక్కడ పెరగనున్నాయి? -
'ఏజెంటిక్ AI'.. మన ప్రపంచం మారబోతుందా? -
'ధురంధర్ 2' బాక్సాఫీస్ ఊచకోత - 4 రోజుల్లో రూ. 700 కోట్లు -
చరిత్రలో ఎన్నడూ లేనంతగా పడిపోయిన రూపాయి విలువ -
ఇరాన్ సవాల్: కుప్పకూలిన ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ! -
కోర్ ఇంజనీరింగ్: ఐటీని మించిన కెరీర్ అవకాశాలు -
ఎంపీ పుట్టా మహేష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు









