రాయలసీమకు 98 వసంతాలు.
రాయలసీమ అంటే పౌరుషం, రాయలసీమ అంటే నమ్మకం, రాయలసీమ అంటే విశ్వసనీయత వెనుకబడిన ప్రాంతంగా ఉన్నా అమెరికాలో ఉన్న వారు కూడా మాది రాయలసీమ అని చెప్పుకోవడానికి సిద్ధపడతారు. అలాంటి సీమకు ఆ పేరు ఎలా వచ్చింది. ఎవరు ఆ పేరును
అల్లూరి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ – మావోయిస్ కేంద్ర కమిటీ నేత హిడ్మా హతం
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి–చింతూరు అడవి ప్రాంతంలో మంగళవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య మావోయిస్టులు–పోలీసుల మధ్య తీవ్రంగా కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. హతమైన వారిలో హిడ్మా
రహదారి భద్రతలో మోస్ట్ డేంజర్.. ఇండియా
మన దేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద రహదారి నెట్వర్క్ ఉన్న దేశం అయినా రోడ్డు భద్రతలో మాత్రం అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటిగా నిలిచింది. దేశంలో కేవలం 2 శాతం రోడ్లు మాత్రమే జాతీయ రహదారులు కాగా వాటిపైనే 35 నుంచి
బాబుకు ‘కొలికిపూడి’ బాధ
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మధ్య ఏర్పడిన వివాదం సీఎం చంద్రబాబుకు ఇరకాటంగా మారింది. లోపల కొలికిపూడిపై కోపం ఉన్నా దాన్ని బయటపెట్టలేక ప్రస్తుతానికి రాజీ మంత్రం పఠిస్తున్నారు. అందుకుఏ వారి మధ్య ఉన్న
ఒక్క రోజు ముందుగానే ’లక్కీ భాస్కర్’
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ’లక్కీ భాస్కర్’ సినిమా ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీపావళి సందర్భంగా విడుదల కాబోతున్న లక్కీ భాస్కర్ ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తెలుగులో రూపొందిన ఈ
POLITICS
చైనాలో జనాభా సంక్షోభం.. మూతపడుతున్న వేలాది స్కూళ్లు
చైనా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొద్దికాలంగా చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. దేశ వ్యాప్తంగా పిల్లల నమోదు గణనీయంగా తగ్గడంతో వేలాది ప్రసిద్ధ
ఎక్కువ మంది పిల్లల్ని కనండి : ఎలన్ మస్క్
ఆర్థిక స్థోమత లేదనే కారణంతో పిల్లల పెంచడానికి అయ్యే ఖర్చు గురించి ఆందోళన చెందకుండా వెంటనే పిల్లలను కనాలని బిలియనీర్ ఎలన్ మస్క్ సూచించారు. పిల్లల పెంపకంతో
జేసీ దివాకర్రెడ్డి ఇంటినే కూల్చేసిన అద్దెకున్న వ్యక్తులు
హైదరాబాద్లో మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి ఇంటిని అద్దెకు తీసుకున్న వ్యక్తులు కూల్చివేయడం సంచలనం రేపింది. అంతేకాకుండా దివాకర్రెడ్డిని బెదిరించడం చర్చనీయాంశమైంది. ఏడాది నుంచి ఈ ఇంటి
కేటీఆర్ బావమరిది ఫాం హౌస్లో పోలీసుల దాడులు
రంగారెడ్డి జిల్లా జన్వాడ రిజర్వ్ కాలనీలోని బీఆర్ఎస్ నేత కేటీఆర్ బావమరిదికి చెందిన రాజ్ పాకాల ఫాం హౌస్పై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేయడం సంచలనంగా
ఎంజీఆర్, ఎన్టీఆర్లా ఎదుగుతా : తమిళ హీరో విజయ్
తమిళ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ ఆవిర్భించింది. సినీ హీరోగా మొదలై రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు తమిళ హీరో విజయ్. విల్లుపురంలో నిర్వహించిన తమిళగ వెట్రి కళగం
టూరిజం ఎండీగా ఆమ్రపాలి
తెలంగాణ నుంచి ఇటీవల ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు వచ్చిన ఐఏఎస్ అధికారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది. సీఎస్ నీరభ్ కుమార్ వారి పోస్టింగ్స్పై ఉత్తర్వులు ఇచ్చారు.
ఏపీలో ఇక వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు
ఏపీ ప్రభుత్వం ప్రజలకు పౌరసేవల్ని వాట్సాప్ ద్వారా అందించేందుకు సిద్దమయింది. ఈ మేరకు మెటాతో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ప్రభుత్వం తరపున చేసే
జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆరోగ్య సూత్రాలు పాటించండి
సూర్యోదయం ముందు ఉదయం నిద్ర లేవాలి. ఉదయం నిద్ర లేవగానే ఒక లీటర్ గోరువెచ్చని నీళ్లు లేదా రాగి పాత్రలో నీళ్లు తాగాలి. నీళ్లు ఎప్పుడు తాగిన
న్యాయవాది.. జర్నలిస్టులుగా ఎలా పనిచేస్తారు? – సుప్రీంకోర్టు
లా ప్రాక్టీస్ చేస్తున్న వారు జర్నలిస్టు వృత్తిలో పనిచేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ తరహా ద్వంద్వ పాత్రలకు తాము అనుమతించమని తేల్చిచెప్పింది. ఓ కేసు విచారణలో భాగంగా
వంగవీటి రాధాను పరామర్శించిన నారా లోకేష్
ఇటీవల అస్వస్థతకు గురై కోలుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న