Andhrabeats

బెంగాల్ పీఠంపై దీదీ పట్టు బిగిస్తుందా? దాదా వ్యూహం పారుతుందా?

బెంగాల్ పీఠంపై దీదీ పట్టు బిగిస్తుందా? దాదా వ్యూహం పారుతుందా?

దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి కళ్లు పశ్చిమ బెంగాల్‌పైనే ఉన్నాయి. 294 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికలు కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాకుండా జాతీయ రాజకీయాల గమనాన్ని మార్చేవిగా కనిపిస్తున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సంక్షేమ కోటను

IPL 2026: ఒక్కో మ్యాచ్ విలువ ₹150 కోట్లు!

IPL 2026: ఒక్కో మ్యాచ్ విలువ ₹150 కోట్లు!

ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. మార్చి 28న ఫస్ట్ మ్యాచ్ అని అందరికీ తెలుసు. కానీ, ఈ 19వ సీజన్ గురించి బయటకు రాని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం స్కోర్లు, షెడ్యూలే కాకుండా.. ఈసారి

అల్లు సినిమాస్ వివాదం: ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై చెలరేగుతున్న సోషల్ మీడియా వార్

అల్లు సినిమాస్ వివాదం: ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై చెలరేగుతున్న సోషల్ మీడియా వార్

హైదరాబాద్‌లోని కోకాపేటలో అల్లు అర్జున్, ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంలో నిర్మించిన 'అల్లు సినిమాస్' (Allu Cinemas) గ్రాండ్‌గా ప్రారంభమైంది. అయితే ప్రారంభోత్సవం జరిగిన కొన్ని గంటల్లోనే ఈ మల్టీప్లెక్స్ ఒక వివాదంలో చిక్కుకుంది. థియేటర్ లోపల ఏర్పాటు చేసిన 'వాల్ ఆఫ్

ఏపీ హైకోర్టు సీజేగా తొలి మహిళా లీసా గిల్ ప్రమాణస్వీకారం

ఏపీ హైకోర్టు సీజేగా తొలి మహిళా లీసా గిల్ ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తొలి కోర్టు హాల్‌లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.పంజాబ్-హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్

వైసీపీ ఫినిక్స్ పక్షిలా మళ్ళీ లేస్తుందా? అప్రతిహత విజయాల నుండి సంక్షోభం వరకు

వైసీపీ ఫినిక్స్ పక్షిలా మళ్ళీ లేస్తుందా? అప్రతిహత విజయాల నుండి సంక్షోభం వరకు

2011 మార్చి 12న ఇడుపులపాయలో ఒక మొలకగా ప్రారంభమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) 2019 నాటికి ఒక మహా వృక్షమై దేశాన్ని విస్మయపరిచింది. కానీ 2024 ఎన్నికల ఫలితాలు ఆ వృక్షం పునాదులను కదిలించాయి. ఆ పార్టీ 15వ ఆవిర్భావ

POLITICS

యుద్ధం ఎక్కడో.. సెగ మాత్రం ఇక్కడ! మొదలైన గ్యాస్ కష్టాలు
యుద్ధం ఎక్కడో.. సెగ మాత్రం ఇక్కడ! మొదలైన గ్యాస్ కష్టాలు

ప్రస్తుతం సామాన్యుడి వంటగదిలో గ్యాస్ మంట పుట్టిస్తోంది. గత కొద్ది రోజులుగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసినా సకాలంలో రాకపోవడం, మరోవైపు ధరలు అమాంతం పెరగడం చూస్తుంటే

అమెరికాలో సిలికాన్ వ్యాలీ..అమరావతిలో క్వాంటం వ్యాలీ
అమెరికాలో సిలికాన్ వ్యాలీ..అమరావతిలో క్వాంటం వ్యాలీ

క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ తో ప్రపంచ టెక్ మ్యాప్ లోకి అమరావతి అడుగుపెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఐటీ కంపెనీలతో అమెరికా సిలికాన్ వ్యాలీగా

అమరావతిలో కొత్త ల్యాండ్ పూలింగ్: ప్రభుత్వం చెప్పేదేంటి? వాస్తవాలేంటి?
అమరావతిలో కొత్త ల్యాండ్ పూలింగ్: ప్రభుత్వం చెప్పేదేంటి? వాస్తవాలేంటి?

అమరావతి ప్రాంతంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా కొత్త ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపై ప్రజలకు పూర్తిగా సమాచారం తెలియాల్సిన అవసరం ఉందని రాజకీయ, సామాజిక వర్గాలు భావిస్తున్నాయి.

చమురు మీద దురాశ.. సార్వభౌమత్వంపై దాడి
చమురు మీద దురాశ.. సార్వభౌమత్వంపై దాడి

వెనుజులాపై దాడి చేసి ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మడూరోను అమెరికా ఎత్తుకెళ్లి విషయం ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. వెనుజులా, అమెరికా మధ్య సుదీర్ఘకాలంగా నెలకొన్న ఘర్షణ

తప్పుడు రిజిస్ట్రేషన్లు ఇక అంత ఈజీ కాదు
తప్పుడు రిజిస్ట్రేషన్లు ఇక అంత ఈజీ కాదు

రిజిస్ట్రేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. 2023 ఫిబ్రవరిలో అసెంబ్లీలో చేసిన సవరణల ప్రకారం రూపొందించిన నిబంధనలు

ఇండిగో సంక్షోభం – అసలు కారణం ఇదే
ఇండిగో సంక్షోభం – అసలు కారణం ఇదే

దేశవ్యాప్తంగా వేలాదిమందిని ఇబ్బందులకు గురిచేసిన ఇండిగో భారీ అంతరాయాల మూలం కేవలం సిబ్బంది కొరత మాత్రమే కాదు. DGCA కొత్త పైలట్ విధి సమయ పరిమితి (FDTL)

అమరావతి కరకట్టపై కొత్త బ్రిడ్జి
అమరావతి కరకట్టపై కొత్త బ్రిడ్జి

రాజధాని నగరంలో ఉండవల్లి పరిధిలోని కొండవీటివాగు స్లూయిస్ వద్ద రెండు లైన్లతో వంతెన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రూ.55.58 కోట్లను కేటాయించింది. ఈ మేరకు అమరావతి

టీఆర్పీల కోసం రూ.100 కోట్ల లంచం
టీఆర్పీల కోసం రూ.100 కోట్ల లంచం

మీడియా నీతులు చెబుతుంది. కానీ పాటించదు. ఆ విషయం మరోసారి నిరూపితమవుతోంది. టీవీ చానళ్లకు ప్రకటనలు బార్క్ రేటింగ్స్ ను బట్టి వస్తాయి. అందుకే చానెళ్లు ఆ

డ్రై సిటీస్.. ప్రపంచాన్ని హెచ్చరిస్తున్న నీటి కొరత
డ్రై సిటీస్.. ప్రపంచాన్ని హెచ్చరిస్తున్న నీటి కొరత

ప్రపంచ నీటి సంక్షోభం ఇక పర్యావరణ నిపుణులు మాత్రమే మాట్లాడే విషయం కాదు. ఇది ఇప్పుడు 21వ శతాబ్ధాన్ని నిర్ణయించే అతి పెద్ద సివిలైజేషనల్ ఛాలెంజ్‌గా మారింది. మెగాసిటీల

ఐబొమ్మ రవి: ఒకే ఒక్క వ్యక్తి అంత పెద్ద పైరసీ సామ్రాజ్యం ఎలా నిర్మించాడు?
ఐబొమ్మ రవి: ఒకే ఒక్క వ్యక్తి అంత పెద్ద పైరసీ సామ్రాజ్యం ఎలా నిర్మించాడు?

ఒక్కడే.   ఒక్కడు మాత్రమే.   ఫోన్ ఒకటి, ల్యాప్‌టాప్ ఒకటి, ఇంటర్నెట్ కనెక్షన్ ఒకటి… ఇవే ఆయుధాలతో ఇమ్మడి రవి అనే 39 ఏళ్ల యువకుడు తెలుగు సినిమా

POPULAR POSTS

Scroll to Top