
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో భయంకరమైన ‘AI’ విధ్వంసం
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయానికి తెరలేపింది. గతంలో జరిగిన యుద్ధాలన్నీ సైనికుల సంఖ్య, ట్యాంకుల బలంపై ఆధారపడి సాగితే, ప్రస్తుత పోరాటం మాత్రం 'సెకన్ల' వ్యవధిలో తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి సాగుతోంది. దీనినే "హైపర్ వార్" (Hyper

అమెరికా అంచనా తప్పిందా? యుద్ధం12వ రోజుకు చేరినా లొంగని ఇరాన్!
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముదురుతున్నాయి. ఇరాన్ను కేవలం మూడు నుంచి ఐదు రోజుల్లోనే లొంగదీసుకోవచ్చని, ఆ దేశ సైనిక స్థావరాలను నామరూపాలు లేకుండా చేయవచ్చని అమెరికా-ఇజ్రాయెల్ కూటమి వేసుకున్న అంచనాలు క్షేత్రస్థాయిలో తలకిందులయ్యాయి. మార్చి 12 నాటికి యుద్ధం 12వ

ATMకి కార్డ్ మర్చిపోయారా?.. ఇక మొబైల్ ఉంటే చాలు!
ఇప్పటి వరకు ATM నుంచి డబ్బు తీసుకోవాలంటే డెబిట్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. కానీ చాలాసార్లు తొందరలో వాలెట్ ఇంట్లో మర్చిపోవడం, ATM కార్డ్ పోవడం లేదా మెషిన్లో ఇరుక్కుపోవడం వంటి సమస్యలు ఎదురయ్యేవి. ఇకపై అలాంటి సమస్యలు ఉండవు. ఎందుకంటే

పసిడి ధరల రికార్డ్ పరుగు
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. "బంగారం ధర ఎక్కడికి వెళ్తుంది?" అని. పేపర్లలో అంకెల ప్రవాహం కనిపిస్తోంది కానీ ఆ అంకెల వెనుక ఉన్న అసలు 'గేమ్' ఎవరికీ అర్థం కావడం లేదు. మార్చి 11, 2026 నాటికి తెలుగు

ఇంజనీర్ టూ కేంద్ర మంత్రి: కావూరి సాంబశివరావు ప్రస్థానంలో కీలక మలుపులు
రాజకీయ దిగ్గజం, ఐదుసార్లు ఎంపీగా గెలిచిన కావూరి సాంబశివరావు గారు నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన జీవితం కేవలం రాజకీయం మాత్రమే కాదు, ఒక సామాన్య రైతు బిడ్డ స్థాయి నుంచి దేశం గర్వించే పారిశ్రామికవేత్తగా, కేంద్ర మంత్రిగా ఎదిగిన ఒక
POLITICS

తెరుచుకున్న శబరిమల ఆలయం*
ఆదివారం సాయంత్రం ప్రారంభ పూజను ఆలయ ప్రధాన పూజారి అరుణ్ కుమార్ నంబూద్రి నిర్వహించారు. ఆచారబద్ధంగా పూజ ప్రారంభమైన తర్వాత శ్రీకోవిల్ (గర్భగుడి) నుంచి తీసుకువచ్చిన జ్వాలను

AP ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026
ఫిబ్రవరి 23న మొదటి సంవత్సరం 2nd లాంగ్వేజ్ పేపర్ - Iఫిబ్రవరి 24న రెండో సంవత్సరం 2nd లాంగ్వేజ్ పేపర్ - IIఫిబ్రవరి 25న మొదటి సంవత్సరం

రుణాల మీదే జీవనం? ఆంధ్రప్రదేశ్లో ఉరకలెత్తుతున్న లోన్ కల్చర్
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. ప్రభుత్వ అప్పులు, కుటుంబాల వ్యక్తిగత రుణాలు, పడిపోతున్న పొదుపులు—all కలిసి రాష్ట్రాన్ని ప్రమాదకర దిశలోకి నెడుతున్నాయని తాజా నివేదికలు

విశాఖపట్నం కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ – భారతదేశంలోనే పొడవైన కాంటిలివర్ స్కైవాక్
విశాఖపట్నంలోని కైలాసగిరి హిల్స్ వద్ద ఏర్పాటు చేసిన గ్లాస్ బ్రిడ్జ్ (కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్) దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకుంటున్న ప్రధాన ఆకర్షణగా మారింది. ఇది భారతదేశంలోనే అత్యంత పొడవైన కాంటిలివర్ గ్లాస్

ఐవీఎఫ్ ఫెయిల్.. తల్లీ బిడ్డలు మృతి.. భర్త ఆత్మహత్య
కట్టుకున్న భార్య, త్వరలో బయటకు రావాల్సిన కవల పిల్లలు ఇద్దరు ఇక లేరన్న వార్తను భర్త తట్టుకోలేకపోయాడు. దీంతో ఆత్మహత్య చేసుకున్న విషాదకరమైన ఘటన శంషాబాద్లో చోటుచేసుకుంది.

కోటి నామాలు రాస్తే కుటుంబంతో సహా వెంటనే బ్రేక్ దర్శనం
యువతలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సనాతన ధర్మంపై అనురక్తిని కల్పించడమే లక్ష్యంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రామకోటి తరహాలో గోవింద కోటిని ప్రవేశపెట్టింది. గోవింద కోటి

రాయలసీమకు 98 వసంతాలు.
రాయలసీమ అంటే పౌరుషం, రాయలసీమ అంటే నమ్మకం, రాయలసీమ అంటే విశ్వసనీయత వెనుకబడిన ప్రాంతంగా ఉన్నా అమెరికాలో ఉన్న వారు కూడా మాది రాయలసీమ అని చెప్పుకోవడానికి

అల్లూరి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ – మావోయిస్ కేంద్ర కమిటీ నేత హిడ్మా హతం
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి–చింతూరు అడవి ప్రాంతంలో మంగళవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య మావోయిస్టులు–పోలీసుల మధ్య తీవ్రంగా కాల్పులు జరిగాయి. ఈ

రహదారి భద్రతలో మోస్ట్ డేంజర్.. ఇండియా
మన దేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద రహదారి నెట్వర్క్ ఉన్న దేశం అయినా రోడ్డు భద్రతలో మాత్రం అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటిగా నిలిచింది. దేశంలో కేవలం

బాబుకు ‘కొలికిపూడి’ బాధ
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మధ్య ఏర్పడిన వివాదం సీఎం చంద్రబాబుకు ఇరకాటంగా మారింది. లోపల కొలికిపూడిపై కోపం ఉన్నా