
యుద్ధం ఎక్కడో.. సెగ మాత్రం ఇక్కడ! మొదలైన గ్యాస్ కష్టాలు
ప్రస్తుతం సామాన్యుడి వంటగదిలో గ్యాస్ మంట పుట్టిస్తోంది. గత కొద్ది రోజులుగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసినా సకాలంలో రాకపోవడం, మరోవైపు ధరలు అమాంతం పెరగడం చూస్తుంటే వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. అసలు ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ కొరత నిజంగా ఉందా? లేక

అమరావతి కరకట్టపై కొత్త బ్రిడ్జి
రాజధాని నగరంలో ఉండవల్లి పరిధిలోని కొండవీటివాగు స్లూయిస్ వద్ద రెండు లైన్లతో వంతెన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రూ.55.58 కోట్లను కేటాయించింది. ఈ మేరకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లను ఆహ్వానించింది. 12 నెలల కాలపరిమితితో దీన్ని పూర్తి చేయాలని,

టీఆర్పీల కోసం రూ.100 కోట్ల లంచం
మీడియా నీతులు చెబుతుంది. కానీ పాటించదు. ఆ విషయం మరోసారి నిరూపితమవుతోంది. టీవీ చానళ్లకు ప్రకటనలు బార్క్ రేటింగ్స్ ను బట్టి వస్తాయి. అందుకే చానెళ్లు ఆ బార్క్ రేటింగ్స్ ను మ్యానిపులేట్ చేస్తున్నారు. గతంలో ఇలాంటి కేసులో ఆర్నాబ్ గోస్వామి

డ్రై సిటీస్.. ప్రపంచాన్ని హెచ్చరిస్తున్న నీటి కొరత
ప్రపంచ నీటి సంక్షోభం ఇక పర్యావరణ నిపుణులు మాత్రమే మాట్లాడే విషయం కాదు. ఇది ఇప్పుడు 21వ శతాబ్ధాన్ని నిర్ణయించే అతి పెద్ద సివిలైజేషనల్ ఛాలెంజ్గా మారింది. మెగాసిటీల నుంచి చిన్న గ్రామాల వరకు, ధనిక దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాల

ఐబొమ్మ రవి: ఒకే ఒక్క వ్యక్తి అంత పెద్ద పైరసీ సామ్రాజ్యం ఎలా నిర్మించాడు?
ఒక్కడే. ఒక్కడు మాత్రమే. ఫోన్ ఒకటి, ల్యాప్టాప్ ఒకటి, ఇంటర్నెట్ కనెక్షన్ ఒకటి… ఇవే ఆయుధాలతో ఇమ్మడి రవి అనే 39 ఏళ్ల యువకుడు తెలుగు సినిమా పరిశ్రమను ఐదేళ్ల పాటు వణికించాడు. రూ. 3,700 కోట్లకు పైగా నష్టం తెచ్చాడు.
POLITICS

ఒక్క రోజు ముందుగానే ’లక్కీ భాస్కర్’
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ’లక్కీ భాస్కర్’ సినిమా ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీపావళి సందర్భంగా విడుదల

2025లో జనగణన.. 2028లో పునర్విభజన
జనగణనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 2026 వరకు కొనసాగవచ్చని తాజాగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

చైనాలో జనాభా సంక్షోభం.. మూతపడుతున్న వేలాది స్కూళ్లు
చైనా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొద్దికాలంగా చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. దేశ వ్యాప్తంగా పిల్లల నమోదు గణనీయంగా తగ్గడంతో వేలాది ప్రసిద్ధ

ఎక్కువ మంది పిల్లల్ని కనండి : ఎలన్ మస్క్
ఆర్థిక స్థోమత లేదనే కారణంతో పిల్లల పెంచడానికి అయ్యే ఖర్చు గురించి ఆందోళన చెందకుండా వెంటనే పిల్లలను కనాలని బిలియనీర్ ఎలన్ మస్క్ సూచించారు. పిల్లల పెంపకంతో

జేసీ దివాకర్రెడ్డి ఇంటినే కూల్చేసిన అద్దెకున్న వ్యక్తులు
హైదరాబాద్లో మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి ఇంటిని అద్దెకు తీసుకున్న వ్యక్తులు కూల్చివేయడం సంచలనం రేపింది. అంతేకాకుండా దివాకర్రెడ్డిని బెదిరించడం చర్చనీయాంశమైంది. ఏడాది నుంచి ఈ ఇంటి

కేటీఆర్ బావమరిది ఫాం హౌస్లో పోలీసుల దాడులు
రంగారెడ్డి జిల్లా జన్వాడ రిజర్వ్ కాలనీలోని బీఆర్ఎస్ నేత కేటీఆర్ బావమరిదికి చెందిన రాజ్ పాకాల ఫాం హౌస్పై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేయడం సంచలనంగా

ఎంజీఆర్, ఎన్టీఆర్లా ఎదుగుతా : తమిళ హీరో విజయ్
తమిళ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ ఆవిర్భించింది. సినీ హీరోగా మొదలై రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు తమిళ హీరో విజయ్. విల్లుపురంలో నిర్వహించిన తమిళగ వెట్రి కళగం

టూరిజం ఎండీగా ఆమ్రపాలి
తెలంగాణ నుంచి ఇటీవల ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు వచ్చిన ఐఏఎస్ అధికారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది. సీఎస్ నీరభ్ కుమార్ వారి పోస్టింగ్స్పై ఉత్తర్వులు ఇచ్చారు.

ఏపీలో ఇక వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు
ఏపీ ప్రభుత్వం ప్రజలకు పౌరసేవల్ని వాట్సాప్ ద్వారా అందించేందుకు సిద్దమయింది. ఈ మేరకు మెటాతో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ప్రభుత్వం తరపున చేసే

జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆరోగ్య సూత్రాలు పాటించండి
సూర్యోదయం ముందు ఉదయం నిద్ర లేవాలి. ఉదయం నిద్ర లేవగానే ఒక లీటర్ గోరువెచ్చని నీళ్లు లేదా రాగి పాత్రలో నీళ్లు తాగాలి. నీళ్లు ఎప్పుడు తాగిన