Andhrabeats

NEWS

ఐవీఎఫ్‌ ఫెయిల్‌.. తల్లీ బిడ్డలు మృతి.. భర్త ఆత్మహత్య 
ఐవీఎఫ్‌ ఫెయిల్‌.. తల్లీ బిడ్డలు మృతి.. భర్త ఆత్మహత్య 

కట్టుకున్న భార్య, త్వరలో బయటకు రావాల్సిన కవల పిల్లలు ఇద్దరు ఇక లేరన్న వార్తను భర్త తట్టుకోలేకపోయాడు. దీంతో ఆత్మహత్య చేసుకున్న విషాదకరమైన ఘటన శంషాబాద్‌లో చోటుచేసుకుంది.

కోటి నామాలు రాస్తే కుటుంబంతో సహా వెంటనే బ్రేక్ దర్శనం
కోటి నామాలు రాస్తే కుటుంబంతో సహా వెంటనే బ్రేక్ దర్శనం

యువతలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సనాతన ధర్మంపై అనురక్తిని కల్పించడమే లక్ష్యంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రామకోటి తరహాలో గోవింద కోటిని ప్రవేశపెట్టింది. గోవింద కోటి

రాయలసీమకు 98 వసంతాలు.
రాయలసీమకు 98 వసంతాలు.

రాయలసీమ అంటే పౌరుషం, రాయలసీమ అంటే నమ్మకం, రాయలసీమ అంటే విశ్వసనీయత వెనుకబడిన ప్రాంతంగా ఉన్నా అమెరికాలో ఉన్న వారు కూడా మాది రాయలసీమ అని చెప్పుకోవడానికి

అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ – మావోయిస్ కేంద్ర కమిటీ నేత హిడ్మా హతం
అల్లూరి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ – మావోయిస్ కేంద్ర కమిటీ నేత హిడ్మా హతం

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి–చింతూరు అడవి ప్రాంతంలో మంగళవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య మావోయిస్టులు–పోలీసుల మధ్య తీవ్రంగా కాల్పులు జరిగాయి. ఈ

 రహదారి భద్రతలో మోస్ట్‌ డేంజర్‌.. ఇండియా
 రహదారి భద్రతలో మోస్ట్‌ డేంజర్‌.. ఇండియా

మన దేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద రహదారి నెట్‌వర్క్‌ ఉన్న దేశం అయినా రోడ్డు భద్రతలో మాత్రం అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటిగా నిలిచింది. దేశంలో కేవలం

బాబుకు ‘కొలికిపూడి’ బాధ
బాబుకు ‘కొలికిపూడి’ బాధ

విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్‌ మధ్య ఏర్పడిన వివాదం సీఎం చంద్రబాబుకు ఇరకాటంగా మారింది. లోపల కొలికిపూడిపై కోపం ఉన్నా

ఒక్క రోజు ముందుగానే ’లక్కీ భాస్కర్‌’
ఒక్క రోజు ముందుగానే ’లక్కీ భాస్కర్‌’

దుల్కర్‌ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ’లక్కీ భాస్కర్‌’ సినిమా ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీపావళి సందర్భంగా విడుదల

2025లో జనగణన.. 2028లో పునర్విభజన
2025లో జనగణన.. 2028లో పునర్విభజన

జనగణనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 2026 వరకు కొనసాగవచ్చని తాజాగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

చైనాలో జనాభా సంక్షోభం.. మూతపడుతున్న వేలాది స్కూళ్లు
చైనాలో జనాభా సంక్షోభం.. మూతపడుతున్న వేలాది స్కూళ్లు

చైనా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొద్దికాలంగా చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. దేశ వ్యాప్తంగా పిల్లల నమోదు గణనీయంగా తగ్గడంతో వేలాది ప్రసిద్ధ

ఎక్కువ మంది పిల్లల్ని కనండి : ఎలన్‌ మస్క్‌
ఎక్కువ మంది పిల్లల్ని కనండి : ఎలన్‌ మస్క్‌

ఆర్థిక స్థోమత లేదనే కారణంతో పిల్లల పెంచడానికి అయ్యే ఖర్చు గురించి ఆందోళన చెందకుండా వెంటనే పిల్లలను కనాలని బిలియనీర్‌  ఎలన్‌ మస్క్‌ సూచించారు. పిల్లల పెంపకంతో

RECENT POSTS

POPULAR POSTS

Scroll to Top