Andhrabeats

READ MORE

35 ఏళ్ల తర్వాత కశ్మీర్ లోయలో తీవ్ర నిరసనలు
35 ఏళ్ల తర్వాత కశ్మీర్ లోయలో తీవ్ర నిరసనలు

  పహల్గామ్ పర్యాటకుల హత్యలపై కశ్మీర్ లోయలో తీవ్ర నిరసనలు, బంద్ సివిల్ సొసైటీ, వ్యాపారులు, ఉద్యోగులతో సహా అన్ని వర్గాల భాగస్వామ్యం పర్యాటక ఆధారిత ఆర్థిక

సివిల్స్‌ టాప్‌-10 ర్యాంకర్లు వీరే
సివిల్స్‌ టాప్‌-10 ర్యాంకర్లు వీరే

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్‌ - 2024 తుది ఫలితాలు వచ్చేశాయి. ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసింది.

మొబైల్‌కు దూరం.. రోజుకు 9 గంటల చదువు
మొబైల్‌కు దూరం.. రోజుకు 9 గంటల చదువు

ఒడిశాకు చెందిన 17 ఏళ్ల ఓం ప్రకాశ్ బెహెరా JEE మెయిన్స్ 2025లో ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. జనవరి సెషన్‌లో

DSC డోర్ ఓపెన్.. మీ జర్నీకి ఇదే మొదలు : 16,347 ఖాళీలతో DSC 2025:
DSC డోర్ ఓపెన్.. మీ జర్నీకి ఇదే మొదలు : 16,347 ఖాళీలతో DSC 2025:

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉపాధ్యాయ నియామకాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది ఆశావాదులకు DSC (డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ) 2025 నోటిఫికేషన్ ఒక కొత్త ఆశాకిరణంగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం

సీనియర్‌ ఐఏఎస్‌ సిసోడియాపై వేటు
సీనియర్‌ ఐఏఎస్‌ సిసోడియాపై వేటు

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఆర్పీ సిసోడియాకు కూటమి ప్రభుత్వం గట్టి షాక్‌ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు ఆశిస్తున్న ఆయనకు ఉన్న కీలకమైన పోస్టును

10 నెలల తర్వాత ముత్యాలరాజుకి పోస్టింగ్‌
10 నెలల తర్వాత ముత్యాలరాజుకి పోస్టింగ్‌

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా పనిచేసిన నలుగురు ఐఏఎస్‌ అధికారులకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. 10 నెలలపాటు వారిని వెయిటింగ్‌లో ఉంచి ఇప్పుడు

వనజీవి రామయ్య: పచ్చని కలల సారథి
వనజీవి రామయ్య: పచ్చని కలల సారథి

  తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో రెడ్డిపల్లి గ్రామంలో 1937లో జన్మించిన దరిపల్లి రామయ్య, "వనజీవి రామయ్య"గా, "చెట్ల రామయ్య"గా ప్రపంచవ్యాప్తంగా పేరు గడించిన పర్యావరణ యోధుడు.

సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో స్లాట్‌ బుకింగ్‌తో రిజిస్ట్రేషన్లు
సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో స్లాట్‌ బుకింగ్‌తో రిజిస్ట్రేషన్లు

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దస్తావేజులు రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుకింగ్‌ చేసుకునే విధానం ప్రారంభమైంది. శుక్రవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ

ATM కార్డు సైజులో కొత్త రేషన్ కార్డు
ATM కార్డు సైజులో కొత్త రేషన్ కార్డు

  ఈ ఏడాది మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

ఇన్ఫోసిస్‌లో మరోసారి లేఆఫ్‌ల కలకలం
ఇన్ఫోసిస్‌లో మరోసారి లేఆఫ్‌ల కలకలం

ఇన్ఫోసిస్ మరోసారి తన ఉద్యోగులను తొలగించడంతో ఐటీ రంగంలో ఆందోళన నెలకొంది. మైసూరు క్యాంపస్‌లో శిక్షణ పొందుతున్న 30-45 మంది ట్రైనీలను సంస్థ తాజాగా తొలగించినట్లు సమాచారం.

RECENT POSTS

POPULAR POSTS