Andhrabeats

2025లో జనగణన.. 2028లో పునర్విభజన

2025లో జనగణన.. 2028లో పునర్విభజన

జనగణనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 2026 వరకు కొనసాగవచ్చని తాజాగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం లోక్‌సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని, అది 2028కి ముగుస్తుందని వెల్లడించాయి.

చైనాలో జనాభా సంక్షోభం.. మూతపడుతున్న వేలాది స్కూళ్లు

చైనాలో జనాభా సంక్షోభం.. మూతపడుతున్న వేలాది స్కూళ్లు

చైనా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొద్దికాలంగా చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. దేశ వ్యాప్తంగా పిల్లల నమోదు గణనీయంగా తగ్గడంతో వేలాది ప్రసిద్ధ కిండర్‌ గార్టెన్లు (పాఠశాలలు) మూతపడుతున్నాయి. అధికారిక నివేదిక ప్రకారం 2023లో పాఠశాలల సంఖ్య

ఎక్కువ మంది పిల్లల్ని కనండి : ఎలన్‌ మస్క్‌

ఎక్కువ మంది పిల్లల్ని కనండి : ఎలన్‌ మస్క్‌

ఆర్థిక స్థోమత లేదనే కారణంతో పిల్లల పెంచడానికి అయ్యే ఖర్చు గురించి ఆందోళన చెందకుండా వెంటనే పిల్లలను కనాలని బిలియనీర్‌  ఎలన్‌ మస్క్‌ సూచించారు. పిల్లల పెంపకంతో అయ్యే ఖర్చుల గురించే ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. ఆ

జేసీ దివాకర్‌రెడ్డి ఇంటినే కూల్చేసిన అద్దెకున్న వ్యక్తులు

జేసీ దివాకర్‌రెడ్డి ఇంటినే కూల్చేసిన అద్దెకున్న వ్యక్తులు

హైదరాబాద్‌లో మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి ఇంటిని అద్దెకు తీసుకున్న వ్యక్తులు కూల్చివేయడం సంచలనం రేపింది. అంతేకాకుండా దివాకర్‌రెడ్డిని బెదిరించడం చర్చనీయాంశమైంది. ఏడాది నుంచి ఈ ఇంటి కోసం జేసీ కుటుంబానికి, అద్దెకున్న వారికి వివాదం నడుస్తోంది. దివాకర్‌రెడ్డి తనకు జూబ్లీహిల్స్‌లో

కేటీఆర్‌ బావమరిది ఫాం హౌస్‌లో పోలీసుల దాడులు

కేటీఆర్‌ బావమరిది ఫాం హౌస్‌లో పోలీసుల దాడులు

రంగారెడ్డి జిల్లా జన్వాడ రిజర్వ్‌ కాలనీలోని బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ బావమరిదికి చెందిన రాజ్‌ పాకాల ఫాం హౌస్‌పై సైబరాబాద్‌ ఎస్వోటీ పోలీసులు దాడులు చేయడం సంచలనంగా మారింది. ఫాం హౌస్‌లో శనివారం రాత్రి పార్టీ నిర్వహించారు. భారీ శబ్దాలతో ఈవెంట్‌

POLITICS

ఏపీలో 35 వేల మంది డ్రోన్ పైలట్లకు శిక్షణ 
ఏపీలో 35 వేల మంది డ్రోన్ పైలట్లకు శిక్షణ 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌రావ‌తి డ్రోన్ సమ్మిట్ నిర్వహించడం సంతోషంగా ఉంద‌ని.. ఇది భ‌విష్య‌త్తు నాలెడ్జ్ ఎకాన‌మీలో గేమ్ ఛేంజ‌ర్ అని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు

ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రారంభం కానున్న‌ అన్‌స్టాప‌బుల్ సీజన్ 4
ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రారంభం కానున్న‌ అన్‌స్టాప‌బుల్ సీజన్ 4

బాలకృష్ణ హోస్ట్‌గా వ్యహరిస్తోన్న అన్‌స్టాప‌బుల్ సీజన్ 4కు అంతా సిద్ధ‌మైంది. ఈ సీజన్ మొద‌టి ఎపిసోడ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రారంభం కానుంది. ఈ నెల

మొక్కలను తాకితే ఒత్తిడి తగ్గుతుంది 
మొక్కలను తాకితే ఒత్తిడి తగ్గుతుంది 

 మనం పచ్చదనం మధ్య కూర్చున్నప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇళ్లల్లోని గార్డెన్ల మధ్య గడిపినా హాయిగా ఉంటుంది. ప్రకృతి సౌందర్యంలో ఉన్న మహత్యం అదే. దాని వెనుక

ప్రపంచ భవిష్యత్ నగరం – హైదరాబాద్ 
ప్రపంచ భవిష్యత్ నగరం – హైదరాబాద్ 

హైదరాబాద్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటిగా ఉంది. గ్లోబల్ సర్వేలను పరిశీలించినపుడు, ఒక సర్వే ప్రకారం హైదరాబాద్ 5వ స్థానం లో

మద్యం మత్తులో స్నేహితుణ్ణి చంపేశాడు
మద్యం మత్తులో స్నేహితుణ్ణి చంపేశాడు

హైదరాబాద్ కు చెందిన సాగి వెంకట నరసింహ రాజు(54) కి విజయవాడ లోటస్ సెక్టర్-1 పృద్వి అపార్ట్మెంట్ లో  ప్లాట్ ఉంది. యనమలకుదురు ప్రాంతానికి చెందిన మహ్మద్

సెల్ ఫోన్ అడిక్షన్ తగ్గించుకోవడం కోసం ఏం చేయాలి?
సెల్ ఫోన్ అడిక్షన్ తగ్గించుకోవడం కోసం ఏం చేయాలి?

అందరూ సెల్ ఫోన్ కి బానిసలు అయిపోయారు, దాంట్లో అనుమానమే లేదు. నేటి సమాజంలో సెల్ ఫోన్ వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి,

మన పర్యాటకుల గమ్యం.. ఒమన్‌!
మన పర్యాటకుల గమ్యం.. ఒమన్‌!

 భారతీయ పర్యాటకులు తాజాగా ఒమన్‌ దేశానికి క్యూ కడుతున్నారు. ఆ దేశంలోని సుందర పర్వతాలు, సహజ సముద్ర తీరం, సాహస క్రీడలకు మంత్ర ముగ్ధులవుతున్నారు. ఈ నేపథ్యంలో

హీరో నాగార్జునపై రెడ్‌బుక్‌ ఎఫెక్ట్‌
హీరో నాగార్జునపై రెడ్‌బుక్‌ ఎఫెక్ట్‌

హైదరాబాద్‌లో సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూల్చివేయడం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అక్రమ కట్టడాలను కూల్చే పనిని

ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఏపీకి రానుందా?
ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఏపీకి రానుందా?

తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీలోనూ ఉండాలనేది చిరకాల కోరిక. అది నెరవేరేందుకు అడుగులు పడుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో ఆంధ్రాలో ఒక భారీ సినీ స్టుడియోను

మీ ప్రేమాభిమానాలు వెయ్యి బంగారు పతకాల కంటే ఎక్కువ
మీ ప్రేమాభిమానాలు వెయ్యి బంగారు పతకాల కంటే ఎక్కువ

– స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ వినమ్రతతో కృతజ్ఞతలు తెలిపారు.

POPULAR POSTS

Scroll to Top