NEWS

జేసీ దివాకర్రెడ్డి ఇంటినే కూల్చేసిన అద్దెకున్న వ్యక్తులు
హైదరాబాద్లో మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి ఇంటిని అద్దెకు తీసుకున్న వ్యక్తులు కూల్చివేయడం సంచలనం రేపింది. అంతేకాకుండా దివాకర్రెడ్డిని బెదిరించడం చర్చనీయాంశమైంది. ఏడాది నుంచి ఈ ఇంటి

కేటీఆర్ బావమరిది ఫాం హౌస్లో పోలీసుల దాడులు
రంగారెడ్డి జిల్లా జన్వాడ రిజర్వ్ కాలనీలోని బీఆర్ఎస్ నేత కేటీఆర్ బావమరిదికి చెందిన రాజ్ పాకాల ఫాం హౌస్పై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేయడం సంచలనంగా

జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆరోగ్య సూత్రాలు పాటించండి
సూర్యోదయం ముందు ఉదయం నిద్ర లేవాలి. ఉదయం నిద్ర లేవగానే ఒక లీటర్ గోరువెచ్చని నీళ్లు లేదా రాగి పాత్రలో నీళ్లు తాగాలి. నీళ్లు ఎప్పుడు తాగిన

న్యాయవాది.. జర్నలిస్టులుగా ఎలా పనిచేస్తారు? – సుప్రీంకోర్టు
లా ప్రాక్టీస్ చేస్తున్న వారు జర్నలిస్టు వృత్తిలో పనిచేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ తరహా ద్వంద్వ పాత్రలకు తాము అనుమతించమని తేల్చిచెప్పింది. ఓ కేసు విచారణలో భాగంగా

ఏపీలో 35 వేల మంది డ్రోన్ పైలట్లకు శిక్షణ
ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమరావతి డ్రోన్ సమ్మిట్ నిర్వహించడం సంతోషంగా ఉందని.. ఇది భవిష్యత్తు నాలెడ్జ్ ఎకానమీలో గేమ్ ఛేంజర్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రారంభం కానున్న అన్స్టాపబుల్ సీజన్ 4
బాలకృష్ణ హోస్ట్గా వ్యహరిస్తోన్న అన్స్టాపబుల్ సీజన్ 4కు అంతా సిద్ధమైంది. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రారంభం కానుంది. ఈ నెల

మొక్కలను తాకితే ఒత్తిడి తగ్గుతుంది
మనం పచ్చదనం మధ్య కూర్చున్నప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇళ్లల్లోని గార్డెన్ల మధ్య గడిపినా హాయిగా ఉంటుంది. ప్రకృతి సౌందర్యంలో ఉన్న మహత్యం అదే. దాని వెనుక

మద్యం మత్తులో స్నేహితుణ్ణి చంపేశాడు
హైదరాబాద్ కు చెందిన సాగి వెంకట నరసింహ రాజు(54) కి విజయవాడ లోటస్ సెక్టర్-1 పృద్వి అపార్ట్మెంట్ లో ప్లాట్ ఉంది. యనమలకుదురు ప్రాంతానికి చెందిన మహ్మద్

సెల్ ఫోన్ అడిక్షన్ తగ్గించుకోవడం కోసం ఏం చేయాలి?
అందరూ సెల్ ఫోన్ కి బానిసలు అయిపోయారు, దాంట్లో అనుమానమే లేదు. నేటి సమాజంలో సెల్ ఫోన్ వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి,

మన పర్యాటకుల గమ్యం.. ఒమన్!
భారతీయ పర్యాటకులు తాజాగా ఒమన్ దేశానికి క్యూ కడుతున్నారు. ఆ దేశంలోని సుందర పర్వతాలు, సహజ సముద్ర తీరం, సాహస క్రీడలకు మంత్ర ముగ్ధులవుతున్నారు. ఈ నేపథ్యంలో













