READ MORE

కొడాలి నానికి గుండెపోటు
ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం రాష్ట్ర రాజకీయ

ఏప్రిల్ మొదటివారంలో మెగా డీఎస్సీ : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది అభ్యర్థులకు శుభవార్త! ఏప్రిల్ మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం !
రాజధాని నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని భావిస్తోంది. ఈ స్పోర్ట్స్ సిటీలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం

పోసాని కృష్ణమురళి అరెస్టు
నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. ఏపీ పోలీసులు హైదరాబాద్ లో ఆయనను అరెస్ట్ చేశారు. రాయచోటి పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి

బాలయ్యను వరించిన పద్మ భూషణ్
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 139 పద్మ అవార్డులను ప్రకటించగా, అందులో 113 మంది పద్మశ్రీ అందుకోనున్నారు. ఈ క్రమంలో

కోళ్లకు అంతుచిక్కని వైరస్ : లక్షల్లో మృత్యువాత
కోళ్లను మృత్యువాత పడేలా చేస్తున్న అంతుచిక్కని వైరస్ పశ్చిమగోదావరి జిల్లాను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. సాయంత్రం ఆరోగ్యంగా కనిపించే కోడి, తెల్లవారుజామున చనిపోతున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.

జేఈఈ మెయిన్ రాస్తున్నారా.. వీటి గురించి తెలుసుకోండి
దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు అర్హత కల్పించేందుకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్-2025 మొదటి సెషన్ పరీక్షలు ఈ నెల 22 నుంచి 30 వరకు

ఈ ఆడ పులి 3 రాష్ట్రాలను హడలెత్తించింది
దట్టమైన అటవీ ప్రాంతం నుంచి తప్పించుకున్న ఒక ఆడ పులి మూడు రాష్ట్రాలను ముప్పతిప్పులు పెట్టింది. దాని శరీరానికి అమర్చిన రేడియో కాలర్ ద్వారా అది ఎక్కడికెక్కడికి

రాసిచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకోవచ్చు
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకుంటే వారికి ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. తమ పిల్లలకు ఆస్తిని రాసిస్తూ చేసిన గిఫ్ట్,

ఇకపై ఇంటర్ ఫస్టియర్ పరీక్షల ఉండవు !
విద్యార్ధులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు మరియు భాగస్వామ్య పక్షాల నుంచి వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా ఇంటర్మీడియేట్ విద్యలో సంస్కరణలు తీసుకురావాలని చూస్తున్నామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా