‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత – 4 రోజుల్లో రూ. 700 కోట్లు
రణవీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar 2) బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం […]
రణవీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar 2) బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం […]
హైదరాబాద్లోని కోకాపేటలో అల్లు అర్జున్, ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంలో నిర్మించిన ‘అల్లు సినిమాస్’ (Allu Cinemas) గ్రాండ్గా ప్రారంభమైంది. అయితే ప్రారంభోత్సవం జరిగిన కొన్ని గంటల్లోనే ఈ
ప్రపంచ నీటి సంక్షోభం ఇక పర్యావరణ నిపుణులు మాత్రమే మాట్లాడే విషయం కాదు. ఇది ఇప్పుడు 21వ శతాబ్ధాన్ని నిర్ణయించే అతి పెద్ద సివిలైజేషనల్ ఛాలెంజ్గా మారింది. మెగాసిటీల
ఒక్కడే. ఒక్కడు మాత్రమే. ఫోన్ ఒకటి, ల్యాప్టాప్ ఒకటి, ఇంటర్నెట్ కనెక్షన్ ఒకటి… ఇవే ఆయుధాలతో ఇమ్మడి రవి అనే 39 ఏళ్ల యువకుడు తెలుగు సినిమా
ఆదివారం సాయంత్రం ప్రారంభ పూజను ఆలయ ప్రధాన పూజారి అరుణ్ కుమార్ నంబూద్రి నిర్వహించారు. ఆచారబద్ధంగా పూజ ప్రారంభమైన తర్వాత శ్రీకోవిల్ (గర్భగుడి) నుంచి తీసుకువచ్చిన జ్వాలను
ఫిబ్రవరి 23న మొదటి సంవత్సరం 2nd లాంగ్వేజ్ పేపర్ – Iఫిబ్రవరి 24న రెండో సంవత్సరం 2nd లాంగ్వేజ్ పేపర్ – IIఫిబ్రవరి 25న మొదటి సంవత్సరం
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. ప్రభుత్వ అప్పులు, కుటుంబాల వ్యక్తిగత రుణాలు, పడిపోతున్న పొదుపులు—all కలిసి రాష్ట్రాన్ని ప్రమాదకర దిశలోకి నెడుతున్నాయని తాజా నివేదికలు
విశాఖపట్నంలోని కైలాసగిరి హిల్స్ వద్ద ఏర్పాటు చేసిన గ్లాస్ బ్రిడ్జ్ (కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్) దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకుంటున్న ప్రధాన ఆకర్షణగా మారింది. ఇది భారతదేశంలోనే అత్యంత పొడవైన కాంటిలివర్ గ్లాస్
కట్టుకున్న భార్య, త్వరలో బయటకు రావాల్సిన కవల పిల్లలు ఇద్దరు ఇక లేరన్న వార్తను భర్త తట్టుకోలేకపోయాడు. దీంతో ఆత్మహత్య చేసుకున్న విషాదకరమైన ఘటన శంషాబాద్లో చోటుచేసుకుంది.
యువతలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సనాతన ధర్మంపై అనురక్తిని కల్పించడమే లక్ష్యంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రామకోటి తరహాలో గోవింద కోటిని ప్రవేశపెట్టింది. గోవింద కోటి
రాయలసీమ అంటే పౌరుషం, రాయలసీమ అంటే నమ్మకం, రాయలసీమ అంటే విశ్వసనీయత వెనుకబడిన ప్రాంతంగా ఉన్నా అమెరికాలో ఉన్న వారు కూడా మాది రాయలసీమ అని చెప్పుకోవడానికి
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి–చింతూరు అడవి ప్రాంతంలో మంగళవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య మావోయిస్టులు–పోలీసుల మధ్య తీవ్రంగా కాల్పులు జరిగాయి. ఈ
మన దేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద రహదారి నెట్వర్క్ ఉన్న దేశం అయినా రోడ్డు భద్రతలో మాత్రం అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటిగా నిలిచింది. దేశంలో కేవలం
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ’లక్కీ భాస్కర్’ సినిమా ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీపావళి సందర్భంగా విడుదల
జనగణనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 2026 వరకు కొనసాగవచ్చని తాజాగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
హైదరాబాద్లో మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి ఇంటిని అద్దెకు తీసుకున్న వ్యక్తులు కూల్చివేయడం సంచలనం రేపింది. అంతేకాకుండా దివాకర్రెడ్డిని బెదిరించడం చర్చనీయాంశమైంది. ఏడాది నుంచి ఈ ఇంటి
రంగారెడ్డి జిల్లా జన్వాడ రిజర్వ్ కాలనీలోని బీఆర్ఎస్ నేత కేటీఆర్ బావమరిదికి చెందిన రాజ్ పాకాల ఫాం హౌస్పై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేయడం సంచలనంగా
బాలకృష్ణ హోస్ట్గా వ్యహరిస్తోన్న అన్స్టాపబుల్ సీజన్ 4కు అంతా సిద్ధమైంది. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రారంభం కానుంది. ఈ నెల
హైదరాబాద్లో సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను రేవంత్రెడ్డి ప్రభుత్వం కూల్చివేయడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. అక్రమ కట్టడాలను కూల్చే పనిని
తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీలోనూ ఉండాలనేది చిరకాల కోరిక. అది నెరవేరేందుకు అడుగులు పడుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో ఆంధ్రాలో ఒక భారీ సినీ స్టుడియోను
సినిమా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను రాకుండా తామే చెడగొట్టామని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ‘రేవు’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నఆయన ఈ వ్యాఖ్యలు
వాళ్ళు– పేదవాళ్ళు.. కూటికి గతి లేని వాళ్ళు.. మూల వాసులు.. దళితులు.. ఎండుగడ్డి పోచలు.. మొలకు గోచీల వాళ్ళు… భార్యలతో, బిడ్డలతో అరణ్యాల్లో నడుస్తూ… బంగారం అనే
బాలీవుడ్ నుంచి కథలు అరువు తెచ్చుకుని వాటికి తనదైన కామెడీ టచ్ ఇచ్చి మంచి కమర్షియల్ సినిమాలుగా మలిచే దర్శకుడిగా హరీష్ శంకర్ కు పేరుంది. ‘దబాంగ్’ను