Andhrabeats

రూ.337 లక్షల కోట్లు.. భారత ప్రజల వద్ద ఉన్న బంగారం విలువ 

gold in india

బంగారం అంటే భారతీయుల ప్రాణం! సంపద, శుభం, గౌరవం – ఈ మూడు ఒక్క మాటతో చెప్పాలంటే “పసిడి” అనే చెప్పాలి. వందల ఏళ్లుగా బంగారం భారతీయుల జీవనంలో అంతర్భాగమై ఉంది. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు అన్నింటికీ బంగారం లేకపోతే ‘పూర్తి’ అనిపించదు. కానీ, ఇప్పుడు బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు – ఒక ఆర్థిక భద్రతా సాధనం, పెట్టుబడి రూపంగా మారిపోయింది. అత్యవసర పరిస్థితుల్లో సులభంగా నగదుగా మార్చుకునే ఆస్తిగా ప్రజలు దీన్ని భావిస్తున్నారు. […]

గిరిజన శిశువుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం

  స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్ అడవుల లోతుల్లో, కొండల మధ్య దాగి ఉన్న గిరిజన గ్రామాల్లో వందలాది పిల్లలు పుట్టుకతోనే “లెక్కలో లేని వారు”గా మిగిలిపోతున్నారు. వీరి పేర్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాకపోవడంతో విద్య, ఆరోగ్యం, సంక్షేమ పథకాలు అన్నీ వారికి అందని ద్రాక్షగా మారుతున్నాయి. ఇళ్లలో జననాలు, రికార్డులలో గైర్హాజరు ఈ ప్రాంతంలోని గిరిజనులు చాలా దూరంగా నివసిస్తుండటంతో, ప్రసవాలు ఎక్కువగా ఇళ్లలోనే జరుగుతున్నాయి. ఆసుపత్రులకు చేరుకునే సౌకర్యం లేకపోవడంతో, పుట్టిన […]

కుమార్‌కు రీజినల్ జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతి

సర్వే & ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న CH.V.S.N. కుమార్ కు ప్రభుత్వం పదోన్నతి మంజూరు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 13 జిల్లాలకు బాధ్యత మల్టీ జోన్–1 పరిధిలోని శ్రీకాకుళం నుండి ఎన్టీఆర్ జిల్లా వరకు 13 జిల్లాలకు కుమార్ రీజినల్ జాయింట్ డైరెక్టర్‌గా పర్యవేక్షణ వహించనున్నారు. ప్రతిభావంతుడైన అధికారి అమరావతి రాజధానిలో 33 వేల ఎకరాల సర్వే రికార్డు స్థాయిలో పూర్తి చేసి, సీఎం అవార్డు […]

ఐదు రకాల బస్సుల్లోనే ఉచితం

free bus in ap

ఎన్నికల హామీ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చని, ముఖ్యంగా తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయవచ్చని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఏడాది రోజుల తర్వాతే ఈ హామీని అమలు చేస్తున్నారు. 2025 ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ప్రారంభం కానుంది. ఐదు కేటగిరీలకే పరిమితంప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఈ ఉచిత […]

బిగ్ బ్యాంకింగ్, బిగ్ బ్యాలెన్స్: ICICIలో రూ.50 వేలు లేకుంటే నో ఎంట్రీ

ICICI బ్యాంక్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఆర్థిక వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొత్త సేవింగ్స్ ఖాతాలకు మెట్రో, పట్టణ బ్రాంచ్‌లలో నెలవారీ సగటు బ్యాలెన్స్ ₹50,000 ఉంచాలని బ్యాంక్ నిర్ణయించింది. సెమీ-అర్బన్ బ్రాంచ్‌లలో ఈ మొత్తం ₹25,000, గ్రామీణ బ్రాంచ్‌లలో ₹10,000గా నిర్ణయించారు. ఈ కొత్త నియమాలు 2025 ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తాయి, కానీ పాత ఖాతాదారులకు ఎలాంటి మార్పు లేదు. ఈ నిర్ణయం వెనుక బ్యాంక్ వ్యూహం ఏమిటి? […]

బిచ్చగాళ్ల వీర్యం.. ఐవీఎఫ్ మాయాజాలం!

సంతానం కోసం వేయి కళ్ళతో ఆశగా ఎదురుచూస్తున్న దంపతుల మనోభావాలతో ఆడుకుంటూ మానవత్వానికే మాయ తెచ్చేలా ఐవీఎఫ్ పేరుతో డాక్టర్ నమ్రత చేసిన మోసాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. సికింద్రాబాద్ లో ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్‌ పేరుతో నడుస్తున్న ఈ క్లినిక్‌లో బయటికొచ్చిన నిజాలు సామాన్యుల్ని కూడా షాక్‌కు గురిచేస్తున్నాయి. వాస్తవానికి, ఐవీఎఫ్ పద్ధతి అనేది సంతానాన్ని కోల్పోయిన దంపతులకు భరోసా కలిగించాల్సిన ఆధునిక వైద్య సాంకేతికత. కానీ కానీ అందుకు విరుద్ధంగా నైతిక […]

అటవీ శాఖలో ఆరోపణలున్న అధికారికే అందలం!

forest officer

తీవ్ర ఆరోపణలు ఉన్న అధికారిని అటవీ దళాల అధిపతిగా నియమించేందుకు రంగం సిద్ధమవుతుండడం ఆ శాఖలో కలకలం రేపుతోంది. అటవీ శాఖలో పీసీసీఎఫ్‌ (ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌)గా పనిచేస్తున్న ఉత్తరాదికి చెందిన అధికారి కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నేతలను చేసుకుని చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం అటవీ దళాల అధిపతిగా (హెడ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఫోర్సెస్‌) ఉన్న ఏకే నాయక్‌ త్వరలో రిటైర్‌ అవుతుండడంతో ఆ స్థానంలో హెడ్‌ఓడీగా తానే వస్తున్నట్లు అందరికీ చెప్పుకుంటూ అటవీ […]

పాక్‌ను డ్రోన్లన్నింటినీ కూల్చేశాం 

India Briefing about War

భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్‌ చేసిన దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు కేంద్రం తెలిపింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ, కల్నల్‌ సోఫియా ఖురేషీ, వింగ్‌ కమాండర్‌ వ్యోమికాసింగ్‌లు శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆపరేషన్‌ సింధూర్‌కి సంబంధించిన కీలకమైన విషయాలను అధికారికంగా వెల్లడించారు. పాకిస్తాన్‌ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, మిస్సైళ్లను కూల్చేసినట్లు చెప్పారు. పాకిస్తాన్‌ భారత్‌లోని 36 ప్రాంతాల్లో 300–400 డ్రోన్లను లేహ్‌ నుంచి సర్‌ క్రీక్‌ వరకు భారత స్థావరాలే లక్ష్యంగా ప్రయోగించినట్లు […]

14 మందిని చంపి వీర మరణం : శోక సంద్రంలో జవాన్‌ మురళీ నాయక్‌ కుటుంబం

Jawan Murali Naik

ఏపీకి చెందిన యువ ఆర్మీ జవాన్‌ ఎం మురళీ నాయక్‌ వీరోచితంగా పోరాడి వీర మరణం పొందాడు. నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్‌ బలగాల కాల్పుల్లో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. శ్రీ సత్యసాయి జిల్లాలోని కార్మిక కుటుంబానికి చెందిన మురళీ నాయక్‌ వయసు 25 ఏళ్లు మాత్రమే.పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గడ్డం తాండ పంచాయతీ కళ్లితాండ గ్రామం.  మురళీ మరణం విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. మురళీ తల్లిదండ్రులు ముదావత్‌ […]

భారత్‌ ధ్వంసం చేసిన 9 ఉగ్రస్థావరాలు ఇవే

  అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ లోపు ఉన్న స్థావరాలపై టార్గెట్‌ చేసి భారత్‌ సైన్యం ధ్వంసం చేసింది. ఈ అపరేషన్ కి సింధూర్ అని పేరు పెట్టారు. ధ్వంసమైన ఉగ్ర శిబిరాలు.. 1. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్‌పూర్‌లో ఉన్న జైషే మహ్మద్  ప్రధాన కార్యాలయం 2. మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ దూరంలో ఉన్న లష్కరే క్యాంప్‌ 3. సరిహద్దు నియంత్రణ రేఖ పూంఛ్‌- రాజౌరీకి 35 […]