Andhrabeats

ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా రాయపాటి శైలజ

ఏపీ ప్రభుత్వం వివిధ కీలక సంస్థలు, కార్పొరేషన్లు, బోర్డులు, కమిషన్లకు నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా డా. రాయపాటి శైలజ (అమరావతి, జేఏసీ) నియమితులయ్యారు. పార్టీ (టీడీపీ), జనసేన, భారతీయ జనతా పార్టీ (బీజేపీ), అమరావతి జేఏసీ నేతలు ఈ పదవులను పొందారు. పార్టీల వారీగా పదవులు: – టీడీపీ: 15 – జనసేన పార్టీ: 3 – బీజేపీ: 1 – అమరావతి జేఏసీ: 2 పూర్తి జాబితా: 1. […]

పాక్‌ను డ్రోన్లన్నింటినీ కూల్చేశాం 

India Briefing about War

భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్‌ చేసిన దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు కేంద్రం తెలిపింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ, కల్నల్‌ సోఫియా ఖురేషీ, వింగ్‌ కమాండర్‌ వ్యోమికాసింగ్‌లు శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆపరేషన్‌ సింధూర్‌కి సంబంధించిన కీలకమైన విషయాలను అధికారికంగా వెల్లడించారు. పాకిస్తాన్‌ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, మిస్సైళ్లను కూల్చేసినట్లు చెప్పారు. పాకిస్తాన్‌ భారత్‌లోని 36 ప్రాంతాల్లో 300–400 డ్రోన్లను లేహ్‌ నుంచి సర్‌ క్రీక్‌ వరకు భారత స్థావరాలే లక్ష్యంగా ప్రయోగించినట్లు […]

14 మందిని చంపి వీర మరణం : శోక సంద్రంలో జవాన్‌ మురళీ నాయక్‌ కుటుంబం

Jawan Murali Naik

ఏపీకి చెందిన యువ ఆర్మీ జవాన్‌ ఎం మురళీ నాయక్‌ వీరోచితంగా పోరాడి వీర మరణం పొందాడు. నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్‌ బలగాల కాల్పుల్లో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. శ్రీ సత్యసాయి జిల్లాలోని కార్మిక కుటుంబానికి చెందిన మురళీ నాయక్‌ వయసు 25 ఏళ్లు మాత్రమే.పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గడ్డం తాండ పంచాయతీ కళ్లితాండ గ్రామం.  మురళీ మరణం విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. మురళీ తల్లిదండ్రులు ముదావత్‌ […]

భారత్‌ ధ్వంసం చేసిన 9 ఉగ్రస్థావరాలు ఇవే

  అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ లోపు ఉన్న స్థావరాలపై టార్గెట్‌ చేసి భారత్‌ సైన్యం ధ్వంసం చేసింది. ఈ అపరేషన్ కి సింధూర్ అని పేరు పెట్టారు. ధ్వంసమైన ఉగ్ర శిబిరాలు.. 1. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్‌పూర్‌లో ఉన్న జైషే మహ్మద్  ప్రధాన కార్యాలయం 2. మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ దూరంలో ఉన్న లష్కరే క్యాంప్‌ 3. సరిహద్దు నియంత్రణ రేఖ పూంఛ్‌- రాజౌరీకి 35 […]

22 గంటలు కాలి నడకన వచ్చి : పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు

Phahalgam terror attack

పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు దాడికి సంబంధించి సంచలన విషయాలను వెల్లడించాయి. ఇందులో ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు, ఒక స్థానిక ఉగ్రవాది పాల్గొన్నట్టు గుర్తించాయి. ఫోరెన్సిక్ నివేధికల ఆధారంగా దాడి కోసం కే 47, ఎం4 తుపాకులు వాడినట్టు నిర్ధారించాయి. ఉగ్రవాదులు అత్యంత క్లిష్టమైన హిమాలయ పర్వతాలు, పహల్గామ్ అడవుల్లో నుండి 22 గంటల పాటూ కాలినడకన వచ్చినట్టు గుర్తించాయి. కొకెర్నాగ్ అడవుల నుండి బైసరన్ లోయకు వచ్చేందుకు కష్టతరమైన […]

35 ఏళ్ల తర్వాత కశ్మీర్ లోయలో తీవ్ర నిరసనలు

  పహల్గామ్ పర్యాటకుల హత్యలపై కశ్మీర్ లోయలో తీవ్ర నిరసనలు, బంద్ సివిల్ సొసైటీ, వ్యాపారులు, ఉద్యోగులతో సహా అన్ని వర్గాల భాగస్వామ్యం పర్యాటక ఆధారిత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఆందోళన జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా కశ్మీర్ లోయ బుధవారం నాడు నిరసనలతో అట్టుడికింది. ఈ దారుణ మారణకాండను ఖండిస్తూ లోయ వ్యాప్తంగా సంపూర్ణ బంద్ పాటించారు. గత 35 ఏళ్లలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కశ్మీర్‌లో ఇలాంటి సంపూర్ణ బంద్ జరగడం ఇదే […]

సివిల్స్‌ టాప్‌-10 ర్యాంకర్లు వీరే

civils results

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్‌ – 2024 తుది ఫలితాలు వచ్చేశాయి. ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. శక్తి దుబే, హర్షిత గోయెల్‌, డోంగ్రే అర్చిత్‌ పరాగ్‌, షా మార్గి చిరాగ్‌, ఆకాశ్‌ గార్గ్‌, కోమల్‌ పూనియా, ఆయుషి బన్సల్‌, రాజ్‌కృష్ణ ఝా, ఆదిత్య విక్రమ్‌ అగర్వాల్‌, మయాంక్‌ […]

మొబైల్‌కు దూరం.. రోజుకు 9 గంటల చదువు

jee mains 2025 results

ఒడిశాకు చెందిన 17 ఏళ్ల ఓం ప్రకాశ్ బెహెరా JEE మెయిన్స్ 2025లో ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. జనవరి సెషన్‌లో 300/300 స్కోర్‌తో పరిపూర్ణ మార్కులు సాధించిన ఈ యువకుడు, లక్షలాది ఇంజనీరింగ్ ఆశావాదులకు స్ఫూర్తిగా నిలిచాడు.   – ఓం ప్రకాశ్ బెహెరా JEE మెయిన్స్ 2025లో AIR 1 సాధించాడు. – జనవరి సెషన్‌లో 300/300 మార్కులతో అసాధారణ ప్రదర్శన. – కుటుంబ సహకారంతో కోటాలో సన్నాహకం. […]

DSC డోర్ ఓపెన్.. మీ జర్నీకి ఇదే మొదలు : 16,347 ఖాళీలతో DSC 2025:

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉపాధ్యాయ నియామకాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది ఆశావాదులకు DSC (డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ) 2025 నోటిఫికేషన్ ఒక కొత్త ఆశాకిరణంగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 16,347 ఖాళీలలో 14,088 జిల్లా స్థాయి పోస్టులు, 2,259 రాష్ట్ర/జోనల్ స్థాయి పోస్టులు ఉన్నాయి. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు (7,487), సెకండరీ గ్రేడ్ టీచర్లు (6,599), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (2) ఉన్నారు. జిల్లాల వారీగా కర్నూల్‌లో […]

సీనియర్‌ ఐఏఎస్‌ సిసోడియాపై వేటు

IAS Sisodia

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఆర్పీ సిసోడియాకు కూటమి ప్రభుత్వం గట్టి షాక్‌ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు ఆశిస్తున్న ఆయనకు ఉన్న కీలకమైన పోస్టును కూడా పీకేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన చంద్రబాబు ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించారు. గత ప్రభుత్వంలో జరిగిన భూముల వ్యవహారాలకు సంబంధించిన అవకతవకలను బయటపెట్టడానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు. చంద్రబాబు ఆశించిన విధంగా పని చేసిన ఆయన ఒక దశలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన […]