ఇంజనీర్ టూ కేంద్ర మంత్రి: కావూరి సాంబశివరావు ప్రస్థానంలో కీలక మలుపులు
రాజకీయ దిగ్గజం, ఐదుసార్లు ఎంపీగా గెలిచిన కావూరి సాంబశివరావు గారు నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన జీవితం కేవలం రాజకీయం మాత్రమే కాదు, ఒక సామాన్య రైతు […]
రాజకీయ దిగ్గజం, ఐదుసార్లు ఎంపీగా గెలిచిన కావూరి సాంబశివరావు గారు నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన జీవితం కేవలం రాజకీయం మాత్రమే కాదు, ఒక సామాన్య రైతు […]
ప్రస్తుతం సామాన్యుడి వంటగదిలో గ్యాస్ మంట పుట్టిస్తోంది. గత కొద్ది రోజులుగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసినా సకాలంలో రాకపోవడం, మరోవైపు ధరలు అమాంతం పెరగడం చూస్తుంటే
క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ తో ప్రపంచ టెక్ మ్యాప్ లోకి అమరావతి అడుగుపెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఐటీ కంపెనీలతో అమెరికా సిలికాన్ వ్యాలీగా
అమరావతి ప్రాంతంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా కొత్త ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపై ప్రజలకు పూర్తిగా సమాచారం తెలియాల్సిన అవసరం ఉందని రాజకీయ, సామాజిక వర్గాలు భావిస్తున్నాయి.
వెనుజులాపై దాడి చేసి ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మడూరోను అమెరికా ఎత్తుకెళ్లి విషయం ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. వెనుజులా, అమెరికా మధ్య సుదీర్ఘకాలంగా నెలకొన్న ఘర్షణ
రిజిస్ట్రేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. 2023 ఫిబ్రవరిలో అసెంబ్లీలో చేసిన సవరణల ప్రకారం రూపొందించిన నిబంధనలు
దేశవ్యాప్తంగా వేలాదిమందిని ఇబ్బందులకు గురిచేసిన ఇండిగో భారీ అంతరాయాల మూలం కేవలం సిబ్బంది కొరత మాత్రమే కాదు. DGCA కొత్త పైలట్ విధి సమయ పరిమితి (FDTL)
రాజధాని నగరంలో ఉండవల్లి పరిధిలోని కొండవీటివాగు స్లూయిస్ వద్ద రెండు లైన్లతో వంతెన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రూ.55.58 కోట్లను కేటాయించింది. ఈ మేరకు అమరావతి
మీడియా నీతులు చెబుతుంది. కానీ పాటించదు. ఆ విషయం మరోసారి నిరూపితమవుతోంది. టీవీ చానళ్లకు ప్రకటనలు బార్క్ రేటింగ్స్ ను బట్టి వస్తాయి. అందుకే చానెళ్లు ఆ
ప్రపంచ నీటి సంక్షోభం ఇక పర్యావరణ నిపుణులు మాత్రమే మాట్లాడే విషయం కాదు. ఇది ఇప్పుడు 21వ శతాబ్ధాన్ని నిర్ణయించే అతి పెద్ద సివిలైజేషనల్ ఛాలెంజ్గా మారింది. మెగాసిటీల
ఒక్కడే. ఒక్కడు మాత్రమే. ఫోన్ ఒకటి, ల్యాప్టాప్ ఒకటి, ఇంటర్నెట్ కనెక్షన్ ఒకటి… ఇవే ఆయుధాలతో ఇమ్మడి రవి అనే 39 ఏళ్ల యువకుడు తెలుగు సినిమా
ఆదివారం సాయంత్రం ప్రారంభ పూజను ఆలయ ప్రధాన పూజారి అరుణ్ కుమార్ నంబూద్రి నిర్వహించారు. ఆచారబద్ధంగా పూజ ప్రారంభమైన తర్వాత శ్రీకోవిల్ (గర్భగుడి) నుంచి తీసుకువచ్చిన జ్వాలను
ఫిబ్రవరి 23న మొదటి సంవత్సరం 2nd లాంగ్వేజ్ పేపర్ – Iఫిబ్రవరి 24న రెండో సంవత్సరం 2nd లాంగ్వేజ్ పేపర్ – IIఫిబ్రవరి 25న మొదటి సంవత్సరం
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. ప్రభుత్వ అప్పులు, కుటుంబాల వ్యక్తిగత రుణాలు, పడిపోతున్న పొదుపులు—all కలిసి రాష్ట్రాన్ని ప్రమాదకర దిశలోకి నెడుతున్నాయని తాజా నివేదికలు
విశాఖపట్నంలోని కైలాసగిరి హిల్స్ వద్ద ఏర్పాటు చేసిన గ్లాస్ బ్రిడ్జ్ (కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్) దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకుంటున్న ప్రధాన ఆకర్షణగా మారింది. ఇది భారతదేశంలోనే అత్యంత పొడవైన కాంటిలివర్ గ్లాస్
కట్టుకున్న భార్య, త్వరలో బయటకు రావాల్సిన కవల పిల్లలు ఇద్దరు ఇక లేరన్న వార్తను భర్త తట్టుకోలేకపోయాడు. దీంతో ఆత్మహత్య చేసుకున్న విషాదకరమైన ఘటన శంషాబాద్లో చోటుచేసుకుంది.
యువతలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సనాతన ధర్మంపై అనురక్తిని కల్పించడమే లక్ష్యంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రామకోటి తరహాలో గోవింద కోటిని ప్రవేశపెట్టింది. గోవింద కోటి
రాయలసీమ అంటే పౌరుషం, రాయలసీమ అంటే నమ్మకం, రాయలసీమ అంటే విశ్వసనీయత వెనుకబడిన ప్రాంతంగా ఉన్నా అమెరికాలో ఉన్న వారు కూడా మాది రాయలసీమ అని చెప్పుకోవడానికి
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి–చింతూరు అడవి ప్రాంతంలో మంగళవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య మావోయిస్టులు–పోలీసుల మధ్య తీవ్రంగా కాల్పులు జరిగాయి. ఈ
మన దేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద రహదారి నెట్వర్క్ ఉన్న దేశం అయినా రోడ్డు భద్రతలో మాత్రం అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటిగా నిలిచింది. దేశంలో కేవలం
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మధ్య ఏర్పడిన వివాదం సీఎం చంద్రబాబుకు ఇరకాటంగా మారింది. లోపల కొలికిపూడిపై కోపం ఉన్నా
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ’లక్కీ భాస్కర్’ సినిమా ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీపావళి సందర్భంగా విడుదల
జనగణనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 2026 వరకు కొనసాగవచ్చని తాజాగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
చైనా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొద్దికాలంగా చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. దేశ వ్యాప్తంగా పిల్లల నమోదు గణనీయంగా తగ్గడంతో వేలాది ప్రసిద్ధ
ఆర్థిక స్థోమత లేదనే కారణంతో పిల్లల పెంచడానికి అయ్యే ఖర్చు గురించి ఆందోళన చెందకుండా వెంటనే పిల్లలను కనాలని బిలియనీర్ ఎలన్ మస్క్ సూచించారు. పిల్లల పెంపకంతో
హైదరాబాద్లో మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి ఇంటిని అద్దెకు తీసుకున్న వ్యక్తులు కూల్చివేయడం సంచలనం రేపింది. అంతేకాకుండా దివాకర్రెడ్డిని బెదిరించడం చర్చనీయాంశమైంది. ఏడాది నుంచి ఈ ఇంటి
రంగారెడ్డి జిల్లా జన్వాడ రిజర్వ్ కాలనీలోని బీఆర్ఎస్ నేత కేటీఆర్ బావమరిదికి చెందిన రాజ్ పాకాల ఫాం హౌస్పై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేయడం సంచలనంగా
తమిళ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ ఆవిర్భించింది. సినీ హీరోగా మొదలై రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు తమిళ హీరో విజయ్. విల్లుపురంలో నిర్వహించిన తమిళగ వెట్రి కళగం
తెలంగాణ నుంచి ఇటీవల ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు వచ్చిన ఐఏఎస్ అధికారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది. సీఎస్ నీరభ్ కుమార్ వారి పోస్టింగ్స్పై ఉత్తర్వులు ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వం ప్రజలకు పౌరసేవల్ని వాట్సాప్ ద్వారా అందించేందుకు సిద్దమయింది. ఈ మేరకు మెటాతో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ప్రభుత్వం తరపున చేసే
సూర్యోదయం ముందు ఉదయం నిద్ర లేవాలి. ఉదయం నిద్ర లేవగానే ఒక లీటర్ గోరువెచ్చని నీళ్లు లేదా రాగి పాత్రలో నీళ్లు తాగాలి. నీళ్లు ఎప్పుడు తాగిన
లా ప్రాక్టీస్ చేస్తున్న వారు జర్నలిస్టు వృత్తిలో పనిచేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ తరహా ద్వంద్వ పాత్రలకు తాము అనుమతించమని తేల్చిచెప్పింది. ఓ కేసు విచారణలో భాగంగా
ఇటీవల అస్వస్థతకు గురై కోలుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న
ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమరావతి డ్రోన్ సమ్మిట్ నిర్వహించడం సంతోషంగా ఉందని.. ఇది భవిష్యత్తు నాలెడ్జ్ ఎకానమీలో గేమ్ ఛేంజర్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
బాలకృష్ణ హోస్ట్గా వ్యహరిస్తోన్న అన్స్టాపబుల్ సీజన్ 4కు అంతా సిద్ధమైంది. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రారంభం కానుంది. ఈ నెల
మనం పచ్చదనం మధ్య కూర్చున్నప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇళ్లల్లోని గార్డెన్ల మధ్య గడిపినా హాయిగా ఉంటుంది. ప్రకృతి సౌందర్యంలో ఉన్న మహత్యం అదే. దాని వెనుక
హైదరాబాద్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటిగా ఉంది. గ్లోబల్ సర్వేలను పరిశీలించినపుడు, ఒక సర్వే ప్రకారం హైదరాబాద్ 5వ స్థానం లో
హైదరాబాద్ కు చెందిన సాగి వెంకట నరసింహ రాజు(54) కి విజయవాడ లోటస్ సెక్టర్-1 పృద్వి అపార్ట్మెంట్ లో ప్లాట్ ఉంది. యనమలకుదురు ప్రాంతానికి చెందిన మహ్మద్
అందరూ సెల్ ఫోన్ కి బానిసలు అయిపోయారు, దాంట్లో అనుమానమే లేదు. నేటి సమాజంలో సెల్ ఫోన్ వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి,
భారతీయ పర్యాటకులు తాజాగా ఒమన్ దేశానికి క్యూ కడుతున్నారు. ఆ దేశంలోని సుందర పర్వతాలు, సహజ సముద్ర తీరం, సాహస క్రీడలకు మంత్ర ముగ్ధులవుతున్నారు. ఈ నేపథ్యంలో
హైదరాబాద్లో సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను రేవంత్రెడ్డి ప్రభుత్వం కూల్చివేయడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. అక్రమ కట్టడాలను కూల్చే పనిని
తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీలోనూ ఉండాలనేది చిరకాల కోరిక. అది నెరవేరేందుకు అడుగులు పడుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో ఆంధ్రాలో ఒక భారీ సినీ స్టుడియోను
– స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ వినమ్రతతో కృతజ్ఞతలు తెలిపారు.
సినిమా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను రాకుండా తామే చెడగొట్టామని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ‘రేవు’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నఆయన ఈ వ్యాఖ్యలు
జమ్ముకశ్మీర్ కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర
వాళ్ళు– పేదవాళ్ళు.. కూటికి గతి లేని వాళ్ళు.. మూల వాసులు.. దళితులు.. ఎండుగడ్డి పోచలు.. మొలకు గోచీల వాళ్ళు… భార్యలతో, బిడ్డలతో అరణ్యాల్లో నడుస్తూ… బంగారం అనే
బాలీవుడ్ నుంచి కథలు అరువు తెచ్చుకుని వాటికి తనదైన కామెడీ టచ్ ఇచ్చి మంచి కమర్షియల్ సినిమాలుగా మలిచే దర్శకుడిగా హరీష్ శంకర్ కు పేరుంది. ‘దబాంగ్’ను
ఎన్డీయే కూటమిలో నామినేటెడ్ పదవులు ఖరారయినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 తర్వాత ఈ పోస్టుల జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది. ఎవరెవరికి ఏ
ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వీధి మలుపు జంతర్-మంతర్ లో కూడా ఏకరీతిన పోరాడే మొక్కవోని మనోదైర్యాన్నీ, జరిగిన అవమానాలన్నింటికీ జవాబుగా